ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశం
ఇటీవల బీజేపీ, జనసేన తీరు ఏపీవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 2019 ఎన్నికల తర్వాత రెండు పార్టీలు కలిసి పోగా.. సంయుక్తంగా ముందుకు వెళ్తామని ఆ పార్టీ నేతలు అప్పట్లో ప్రకటించారు. అయితే ఇటీవల రెండు పార్టీల తీరు ఎవరికి వారే యమున….










