Latest Posts

AP

జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన చంద్రబాబు..

ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సోమవారం గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనున్నది…..

బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి- : జూమ్ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్..

అనంతపురం, జులై 29 : ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా బ్లాక్ మరియు అగ్రికల్చర్ ప్లాంటేషన్ ప్రోగ్రాం కింద కేటాయించిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం అనంతపురం….

మందబలంతో సీఎం రేవంత్‌ సభను తప్పుదోవ పట్టిస్తున్నారు హరీశ్‌రావు…

మందబలంతో కుర్చీలో కూర్చొని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శాసనసభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు.ఆయన అసెంబ్లీ లాబీలో మీడియాతో చిట్‌చాట్‌ నిర్వహించారు.   ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మేడిగడ్డ నుంచి వాటర్ లిఫ్టింగ్ వ్యవహారంలో రిటైర్డ్….

రాజకీయాల్లోకి ప్రశాంత్ కిషోర్..!

ఎన్నికల వ్యూహకర్త అంటే చాలా మంది తొలుత ప్రశాంత్ కిశోర్ పేరే గుర్తుకు వస్తుంది. 2014 లోక్ సభ ఎన్నికలు మొదలు వ్యూహకర్తగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటూ వచ్చారు. మొన్నటి వరకు ఆయన మన వైపు ఉంటే ఇక తిరిగే….

తెలంగాణ అసెంబ్లీలో 19 పద్దులపై చర్చ..విద్యుత్‌ సెక్టార్‌పై వాడీవేడిగా..!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఐదో రోజు జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభమైంది. ప్రశ్నోత్తరాలు లేకపోవడంతో ఓటింగ్ ఆఫ్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌పై చర్చ జరుగుతోంది. ముఖ్యంగా 19 పద్దులపై చర్చిస్తున్నారు. ఆర్థిక నిర్వహణ, అర్థిక ప్రణాళిక, విద్యుత్….

రెండో విడత రుణమాఫీకి ఏర్పాట్లు.. రేపే రైతుల ఖాతాల్లో నగదు జమ..!

తెలంగాణలో రుణమాఫీ రెండోదశకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రుణమాఫీ మూడు దఫాలుగా చేస్తామని ఇచ్చిన హామీ మేరకు నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లోపు రుణాలను మాఫీ చేశారు. మంగళవారం రైతుల రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల చేస్తున్నట్లు….

AP

ఆ పథకాల పేర్ల మార్పుపై స్పందించిన పవన్ కల్యాణ్.. ఏమన్నారంటే..?

భావి తరాలకు స్ఫూర్తిని అందించే సమాజ సేవకులు, శాస్త్రవేత్తలు, విద్యావేత్తల పేర్లతో ప్రభుత్వ పథకాలను అమలు చేయడం హర్షణీయమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖలో పథకాలను డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, డొక్కా సీతమ్మ, అబ్దుల్ కలాం….

AP

ఏపీలో త్వరలో కొత్త ల్యాండ్ పాసు పుస్తకాల పంపిణీ..!

ఏపీలో త్వరలోనే కొత్త ల్యాండ్ పాసు పుస్తకాల పంపిణీ చేయనున్నట్లు మంత్రి అనగాని తెలిపారు. ఆ పాస్ పుస్తకాల్లో కొత్తగా క్యూ ఆర్ కోడ్ ను ముద్రించి పంపిణీ చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందుకోసం రూ. 20 కోట్ల వరకు ప్రభుత్వం….

AP

రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ..

అనంతపురం. 28.07.2024. రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా ఎస్పీ..   రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ….

యావత్ ప్రపంచానికే ఆకర్షణగా భారత్ : నీతి అయోగ్ మీటింగ్ లో మోదీ..

ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో 2047 వికసిత్ భారత్ లక్ష్యంగా జరిగిన నీతి అయోగ్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే పాలనలో దేశం సరైన దిశలో పయనిస్తోందన్నారు. వందేళ్లకు ఒకసారి వచ్చే కరోనా మహమ్మారిని….