Category: TELANGANA

మూడో విడత రుణ మాఫీ అప్పుడే..!

రైతులకు శుభవార్త చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. రుణ మాఫీ కాలేదని రైతులు ఎవరు బాధ పడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆగస్ట్ రూ.14న లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తామని….

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు..?

తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా. అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్….

హరీష్, కేటీఆర్ ఎందుకు ఢిల్లీకి వెళ్లింది అందుకేనా..?

లిక్కర్ కేసులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్న కవితను ఆదివారం కలిసేందుకు కేటీఆర్, హరీష్ రావు వెళ్లారు. కవిత కస్టడీని ఈ నెల 31 దాకా పొడిగిస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. అయితే కవితతో ములాఖత్ అయిన….

మార్చి నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి: భట్టి

యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే ఏడాది మార్చి లోపు ఎట్టి పరిస్థితిలో 4 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాల్సిందేనని, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేయాలని జెన్ కో అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. సచివాలయంలో….

దళిత బంధు పథకంపై డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు..!

దళిత బంధు పథకం కొన్ని గ్రామాల్లో అమలైంది. తొలుత హుజురాబాద్‌లో అమలు చేసిన ఈ పథకానికి అప్పటి ప్రభుత్వం బ్రేకులు వేసింది. కొన్ని ఊళ్లల్లో పరిమిత సంఖ్యలో మాత్రమే లబ్దిదారులను ఎంచుకున్నారు. అయితే, ఆది నుంచీ దళిత బంధు పథకం నిధులు….

శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టివేత..

శంషాబాద్ లో భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి పట్టుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఓ కంటైనర్ లో తరలిస్తున్న 800 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి….

అంగరంగ వైభవంగా గడికోట అమ్మవారికి బోనాలు..

YES9 ఆగస్టు 2, పెద్ద శంకరంపేట్. పెద్ద శంకరంపేట్. ఆషాడ మాసంలో భాగంగా పెద్ద శంకరంపేటలోని గడికోట మహాకాళి దుర్గామాత అమ్మవారికి బోనాల ఊరేగింపు శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవిడి శ్రీ సరస్వతి శిశు మందిర్ నుండి మహిళలు బోనాలు….

గన్‌పార్క్ వద్ద గందరగోళం.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరెస్ట్..

హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చారు. అనంతరం అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు….

పరుష పదజాలం ఉపయోగించిన ఎమ్మెల్యే.. అసెంబ్లీలో గందరగోళం..

తెలంగాణ అసెంబ్లీ కొద్దిసేపు దద్దరిల్లింది. హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి సభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. మొదటగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చర్చను ప్రారంభించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశించి పరుష పదజాలం ఉపయోగించారంటూ ఆ పార్టీ ఎమ్మెల్యేలు….

ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది: సుప్రీంకోర్టు తీర్పుపై మంద కృష్ణ స్పందన..

విద్య, ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ సమంజసమేనని, ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు నేడు చారిత్రాత్మక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ….