Category: TELANGANA

లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు పై పునః ప్రయాణ సౌకర్యం…

INC:- ఆగష్టు 5 శనివారం రోజున గంభీరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యండి హమీద్ గారి అద్వార్యంలొ ఈరోజు సిద్దిపేట టు కామారెడ్డి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో లింగన్న పెట వాగు పై తాత్కాలిక మట్టి రోడ్డు వేయడం….

హైడ్రా‌కు చట్టబద్దత, గవర్నర్ గ్రీన్ సిగ్నల్..

తెలంగాణ ప్రభుత్వం ( TG Govt) ప్రవేశపెట్టిన హైడ్రాకు ఇక పూర్తి అధికారాలు వచ్చినట్లేనని చెప్పవచ్చు. కేవలం అక్రమ కట్టడాలను తొలగించడమే లక్ష్యంగా హైడ్రా (Hydra) ను జీవో99 పేరిట రేవంత్ ( Cm Revanth) సర్కార్ తీసుకువచ్చింది. ఎఫ్టీఎల్, బఫర్….

హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులు, నాలాలను కబ్జా చేసి, ఎఫ్టీఎల్ పరిధిలోనూ, బఫర్ జోన్స్ లోనూ నిర్మించిన కట్టడాలను గుర్తించి వాటిని కూల్చివేయడం లక్ష్యంగా పెట్టుకొని దూసుకుపోతున్న హైడ్రా వ్యవస్థ పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే మొదట….

ధరణి పోర్టల్ రద్దు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన..

ధరణి పోర్టల్, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం (LRS)పై రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి త్వరలో ఆర్ఓఆర్ చట్టం తీసుకువస్తామన్నారు. అక్టోబర్ నెలకాఖరులోగా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాలకు….

కొండా సురేఖపై నాగార్జున పరువు నష్టం దావా ..

బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో ప్రముఖ సినీనటులు నాగార్జున, సమంత, నాగచైతన్యపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కొండా సురేఖ వ్యాఖ్యలను ఇప్పటికే నాగార్జున ఖండించారు. అసత్య….

ఫ్యామిలీ డిజిటల్‌ కార్డుని ప్రారంభించిన సీఎం..

వన్ స్టేట్.. వన్ కార్డు విధానంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. కుటుంబానికి రక్షణ కవచంగా ఈ డిజిటల్ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డుతో అన్ని సంక్షేమ పథకాలు పొందవచ్చన్నారు.   ఇకపై ఫ్యామిలీ డిజిటల్ కార్డే….

10వ తేదీ వరకు బతుకమ్మ సంబరాలు..

తెలంగాణ సాంస్కృతిక పండుగ బతుకమ్మ ఉత్సవాలు రేపు ప్రారంభం కానున్నాయి.  సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం ఆరు గంటల నుంచి రవీంద్రభారతిలో బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. చివరి రోజైన ఈ నెల 10న ట్యాంక్‌బండ్‌పై సద్దుల….

ఆ హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారు.. మంత్రి కొండా సురేఖ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ హీరో నాగచైతన్య, హీరోయిన్ సమంతలు విడిపోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమని మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గాంధీభవన్‌లో కేటీఆర్‌నుద్దేశించి మంత్రి కొండా సురేఖ….

గంభీరావుపేట లొ ఘనంగా మహాత్మాగాంధీ జయంతి వేడుకలు..

INC:- అక్టోబర్ 2 బుదవారం రోజున కాంగ్రెస్ పార్టీ పక్షాన మండల అధ్యక్షులు యుండి హమీద్ గారి అద్వార్యంలొ గంభీరావుపేట ఆవరణలో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది , ఈ సందర్భంగా హమీద్….

మూసీ కూల్చివేతలు షురూ..!

మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్‌మెంట్ కార్పొరేషన్ దూకుడుగా వెళ్తోంది. రెడ్ మార్క్ వేసిన ఇళ్ల కూల్చివేతను ప్రారంభించింది. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్ నగర్‌లో కూల్చివేతలను స్టార్ట్ చేశారు అధికారులు. ఇరుకు రోడ్లు కావడంతో కొన్నిచోట్లకు బుల్డోజర్లు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఈ….