Category: TELANGANA

ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి అరెస్ట్..? ఎందుకంటే..?

ఉమ్మడి వరంగల్‌లో బీఆర్ఎస్ రజతోత్సవానికి సిద్ధమవుతోంది. భారీ బహిరంగ సభతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే గులాబీ బాస్ ఫాంహౌజ్‌లో సుదీర్ఘ మంతనాలు జరిపారు. జిల్లాల వారీగా నేతలను పిలిపించుకుని.. పెద్ద ఎత్తున జన సమీకరణ చేపట్టాలని ఆదేశించారు. వరంగల్….

ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్ పూర్తి..! ఇప్పటివరకు దొరకని ఆరుగురి ఆచూకీ..

శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగం పైకప్పు కూలిన దుర్ఘటన జరిగి 58 రోజులైంది. గత 58 రోజులుగా సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. ప్రమాదం జరిగిన రోజు టన్నెల్ లోపల ఎనిమిది మంది చిక్కుకోగా, రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించిన….

ఒసాకా ఎక్స్‌పోలో పెట్టుబడులకు సీఎం రేవంత్ పిలుపు..

తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం జపాన్‌లో పర్యటిస్తోంది. ప్రతిష్ఠాత్మక ఒసాకా వరల్డ్ ఎక్స్‌పో 2025లో పాల్గొన్న తొలి భారత రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఈ సందర్భంగా ఏర్పాటు….

జపాన్‌తో రేవంత్ సర్కార్ కీలక ఒప్పందం..!

తెలంగాణ రైజింగ్ టీమ్ జపాన్ లో పర్యటిస్తోంది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా వారం రోజుల పాటు సీఎం రేవంత్ రెడ్డి జపాన్ పర్యటనలో బిజీబిజీ షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. తెలంగాణ రైజింగ్ టీమ్ భారీగా పెట్టుబడులు….

మద్యం ప్రియులకు షాక్..! నేటి నుంచి మొదలు

అసలే ఎండాకాలం.. రాత్రివేళ కాస్త మందు పుచ్చుకోకుంటే మందుబాబులకు నిద్ర రాదు. అలాంటిది మూడురోజుల పాటు మద్యం దుకాణాలు మూత పడనున్నాయి. ఇంతకీ కారణమేంటో తెలుసా? హైదరాబాద్ సిటీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక నేపథ్యంలో పోలీసు అధికారులు ఆదేశాలు జారీ….

రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న వార్నింగ్..

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకుండా నోటిఫికేషన్లు జారీ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీని లాగేస్తామని శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతారని భావించామని, కానీ నోటిఫికేషన్ల ద్వారా బీసీలకు అన్యాయం….

యూపీఐ పేమెంట్స్‌పై 18 శాతం జీఎస్టీ..? కేంద్ర క్లారిటీ..!

యూపీఐ చెల్లింపులపై కేంద్రం జీఎస్టీ విధించబోతుందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక నుంచి ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం, తదితర యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ విధించనున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. రూ.2000 కంటే ఎక్కువ డబ్బులు….

తెలంగాణలో జపాన్ భారీ పెట్టుబడులు..! ఏఐ కేపిటల్‌గా హైదరాబాద్..!

తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ జపాన్ పారిశ్రామిక, వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్‌రెడ్డి ఆహ్వానం పలికారు. టోక్యోలో జరిగిన ఇండియా-జపాన్ ఎకనామిక్ పార్ట్‌నర్‌షిప్ రోడ్‌షోలో తెలంగాణ రైజింగ్ టీమ్ పార్టిసిపేట్ చేసింది. 150 మందికి పైగా జపాన్ పారిశ్రామికవేత్తలు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. తెలంగాణ….

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్..! మళ్ళీ పెరగనున్న మద్యం ధరలు..!

మందు బాబులకు తిప్పలు తప్పడం లేదు. ఇది వారికి షాకింగ్ న్యూస్ అనే చెప్పవచ్చు. త్వరలోనే మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15 శాతం పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర….

450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్.. –: భట్టి విక్రమార్క..!

హైదరాబాద్ మహా నగరంలోని పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌ ఏర్పాటు చేయడం వల్ల 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు….