Category: SPORTS

AP

మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ లో స్వర్ణ పతకం.భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర..

భారత మహిళల బాక్సింగ్ హిస్టరీలో నిఖత్ జరీన్ సరికొత్త చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌ 2023లో స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. 50 కేజీల విభాగంలో ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో.. వియత్నాంకు చెందిన థామ్‌ గుయేన్‌ను నిఖిత్….

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రా…

ఆసీస్, టీమిండియా మధ్య జరిగిన నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఫలితం తేలే అవకాశం లేకుండా ఐదు రోెజుల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల కెప్టెన్లు నిర్ణయం తీసుకుని నిర్ణీత సమయం కంటే ముందుగానే ముగించేశారు. దీంతో అంపైర్లు….

అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ విరాట్ కోహ్లి 75వ సెంచరీ..

విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్‌ టెస్ట్‌లొ కెరీర్‌లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు….

తీరు మారని టీమిండియా

మన తెలంగాణ/క్రీడా విభాగం: మహిళల క్రికెట్‌లో టీమిండియా నిలకడైన ప్రదర్శన కనబరుస్తున్నా ఇప్పటి వరకు ప్రపంచకప్ వంటి మెగా ట్రోఫీలను సొంతం చేసుకోలేక పోతోంది. తాజాగా సౌతాఫ్రికా వేదికగా జరుగుతున్న టి20 వరల్డ్‌కప్‌లో భారత్ సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఆస్ట్రేలియాతో….

వెస్టిండీస్ చిత్తు.. సత్తా చాటిన భారత అమ్మాయిలు

మహిళల టీ20 ప్రపంచకప్‌లో మన భారత అమ్మాయిలు అదరగొట్టేశారు. గ్రూప్‌-బీలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 119 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలో భారత అమ్మాయిలు ఛేధించారు. షెఫాలీ వర్మ (28),….

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్

తొలి వుమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)కు టైమ్ దగ్గరపడింది. ఈ లీగ్ షెడ్యూల్ మంగళవారం (ఫిబ్రవరి 14) రిలీజైంది. ప్లేయర్స్ వేలం ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఐదు టీమ్స్ పాల్గొంటున్న ఈ లీగ్ మార్చి….

వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలం చూసి పాకిస్థాన్ ప్లేయర్స్‌ను తెగ ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్

పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)ను తరచూ ఐపీఎల్ తో పోలుస్తుంటారు అక్కడి క్రికెటర్లు, అభిమానులు. ఐపీఎల్ కంటే కూడా తమ లీగ్ చాలా కఠినమైనదని అంటుంటారు. కానీ తీరా చూస్తే ఆ లీగ్ లో టాప్ ప్లేయర్స్ కు దక్కుతున్న మొత్తం….

కోలుకుంటున్న పంత్‌ – నడుస్తోన్న ఫొటోలను షేర్ చేసిన క్రికెటర్‌

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన టీమ్ ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ వేగంగా కోలుకుంటున్నాడు. తన హెల్త్ రికవరీకి సంబంధించి శుక్రవారం కీలకమైన అప్‌డేట్ ఇచ్చాడు పంత్‌. వాకింగ్ స్టిక్స్ పట్టుకొని నడుస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు…..

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు టీమిండియా అధిపత్యం చెలాయించింది. ముందుగా బౌలింగ్ చేసిన భారత్.. రవీంద్ర జడేజా సాయంతో అదిరిపోయే ప్రదర్శన చేసింది. జడ్డూ 5 వికెట్లతో విజృంభించి భారత్‌ను ముందంజలో నిలిచేలా చేశాడు. ఫలితంగా ఆసీస్ 177….

ట్రాక్టర్ ఎక్కి పొలం దున్నుతున్న ధోనీ.. రెండేళ్ల తర్వాత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్.. వీడియో వైరల్

ఎమ్మెస్ ధోనీ.. ఓ ఆల్ రౌండర్. క్రికెట్ లో అతడు వికెట్ కీపర్ బ్యాటరే అయి ఉండొచ్చు. కానీ క్రికెట్ ఫీల్డ్ బయట మాత్రం అతను కచ్చితంగా ఆల్ రౌండరే. క్రికెట్ బిజినెస్ తోపాటు ఎన్నో వ్యాపారాలు, వ్యాపకాలు అతనికి ఉన్నాయి…..