Category: SPORTS

టీమిండియా పేసర్‌, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు

టీమిండియా పేసర్‌, హైదరాబాద్ గల్లీ బాయ్ మహ్మద్‌ సిరాజ్‌ అరుదైన రికార్డు నెలకొల్పాడు. 2022 సంవత్సరంలో వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సిరాజ్‌ రికార్డుల్లో నిలిచాడు. బుధవారం (డిసెంబర్ 7) బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో అనముల్ హక్….

ఇన్నాళ్లూ ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌

ఇన్నాళ్లూ ఇండియన్‌ వుమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌ హెడ్‌ కోచ్‌గా ఉన్న రమేష్‌ పొవార్‌ ఇక నుంచి కొత్త రోల్‌లో కనిపించాడు. బీసీసీఐ అతన్ని నేషనల్‌ క్రికెట్‌ అకాడెమీకి పంపించింది. అక్కడ స్పిన్‌ బౌలింగ్ కోచ్‌గా నియమితుడయ్యాడు. ఎన్సీఏ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్‌….

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి

టెస్ట్‌ మ్యాచ్‌లోని అసలు సిసలు మజాను రుచి చూపించింది పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన తొలి టెస్ట్. రావల్పిండిలోని పూర్తి బ్యాటింగ్‌ పిచ్‌పై జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 74 రన్స్‌ తేడాతో ఎవరూ ఊహించని విజయం సాధించింది. పాకిస్థాన్‌ గడ్డపై….

బంగ్లాతో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా.

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను ఓటమితో మొదలుపెట్టింది టీమ్ ఇండియా. ఆదివారం హోరాహోరీగా జరిగిన తొలి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఒక వికెట్ తేడాతో టీమ్ ఇండియా పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా 186 పరుగులకు ఆలౌట్….

సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ రేసులో మాజీ పేసర్‌ వెంకటేష్ ప్రసాద్

టీ20 ప్రపంచకప్‌ 2022 సెమీఫైనల్ నుంచే భారత్ ఇంటిముఖం పట్టిన విషయం తెలిసిందే. టైటిల్ ఫెవరెట్ అయిన రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై దారుణ పరాభవం ఎదుర్కోవడంతో బీసీసీఐ వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. చేతన్‌ శర్మ నేతృత్వంలో సెలక్షన్ కమిటీపై….

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీమో థెరఫీకి అతడు స్పందించడం లేదని సమాచారం. గత ఏడాది పేగు క్యాన్సర్ బారిన పడ్డాడు పీలే. అతడి పెద్ద పేగు నుంచి కణితిని డాక్టర్లు….

పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. మరోపక్క దాయాది దేశం కూడా భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో….

ఇండియన్ టీమ్‌ స్టాండిన్‌ కెప్టెన్ శిఖర్‌ ధావన్. పంత్‌పై ప్రశంసలు

రిషబ్ పంత్‌ vs సంజూ శాంసన్‌ చర్చకు తనదైన సమాధానం ఇచ్చాడు ఇండియన్ టీమ్‌ స్టాండిన్‌ కెప్టెన్ శిఖర్‌ ధావన్. పంత్‌పై ప్రశంసలు కురిపిస్తూనే ప్రస్తుతం అతడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు చెప్పాడు. ఇక సంజూ శాంసన్‌ తన అవకాశాల కోసం….

AP

జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా కబడ్డీ ఆడిన మంత్రి రోజా

సినీ నటి, వైసీపీ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రోజాను టాకిల్ చేయడంతో.. ఆమె లైన్ ఆవల వెళ్లకిలా కిందపడిపోయారు. టాకిల్ చేసిన విద్యార్థులు మంత్రి రోజాపై పడిపోయారు. దాంతో….

ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా సూర్యకుమార్‌ యాదవ్

సూర్యకుమార్‌ యాదవ్.. ప్రస్తుతం ప్రపంచ టీ20 క్రికెట్‌లో మేటి బ్యాటర్. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. అతడు ఇండియా తరపున టీ20 అరంగేట్రం చేసి రెండేళ్లు కూడా పూర్తి కాలేదు కానీ పెద్ద సెన్సేషన్‌గా నిలిచాడు. ఈ మధ్యే ముగిసిన….