Category: AP

AP

పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తుూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఆదేశాలపై విచారణ

ఆంధ్రప్రదేశ్ పంచాయితీరాజ్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్టుగా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అటు ప్రభుత్వం ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టత ఇచ్చారు. ఏపీలో….

AP

చంద్రబాబుపై MODI ప్రతీకారం షురూ

2019 ఎన్నికల సమయం.. నాటి ఏపీ సీఎం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్రంలోని మోడీని ఓడించాలని.. బీజేపీని దించి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తానని దేశమంతా తిరిగారు. ప్రాంతీయ పార్టీల నేతలను కలిసి తనకు ఒకప్పుడు బద్ధ శత్రువైన కాంగ్రెస్ కు….

AP

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇ

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్ ఇచ్చారు. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయగా.. చివరి నిమిషంలో పోలీసులు అనుమతి నిరాకరించారు…..

AP

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు చుట్టుముట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం ప్రభావం దక్షిణ కోస్తాంధ్రపై పడనుందని ఐఎండీ తెలిపింది. ఫలితంగా 2-3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో ఏపీలో మరోసారి మోస్తరు నుంచి భారీ….

AP

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని వ్యాఖ్యలు

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఒక్కసారిగా అక్కడున్నవారిలో కలకలం రేగింది. కాదంటూ కేకలు పెట్టారంతా. అయినా పవన్ కళ్యాన్ తన వ్యాఖ్యలు కొనసాగించారు. అసలేం జరిగింది..పవన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాలు మీ కోసం……

AP

ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ

ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో మొత్తం 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఏపీ….

AP

చిత్రావతి రిజర్వాయర్‌లో విహారం…బోటులో సీఎం జగన్ మోహన్ రెడ్డి షికారు..

సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1….

AP

సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పంపిణీపై పెనాల్టీ

ప్లాస్టిక్ కారణంగా పర్యావరణానికి, జంతు జీవాలకు, మానవాళికి ఎంత ప్రమాదముందో అందరికీ తెలిసిందే. అందుకే ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించగా..ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిషేధించింది…..

AP

జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్…. బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు

బీఎస్ 4 వాహనాల కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు కొనసాగుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. బస్సుల కొనుగోలు కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి సహా ఆయన అనుచరుడి ఆస్థుల్ని ఈడీ ఎటాచ్ చేయడం….

AP

జగనన్న క్రీడా సంబరాల సందర్భంగా కబడ్డీ ఆడిన మంత్రి రోజా

సినీ నటి, వైసీపీ మంత్రి ఆర్కే రోజా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. చిత్తూరు జిల్లా నగరి డిగ్రీ కళాశాలలో విద్యార్థులు రోజాను టాకిల్ చేయడంతో.. ఆమె లైన్ ఆవల వెళ్లకిలా కిందపడిపోయారు. టాకిల్ చేసిన విద్యార్థులు మంత్రి రోజాపై పడిపోయారు. దాంతో….