బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించిన భారత నౌకాదళం..
భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్ను DRDO రూపొందించింది. అరేబియా….










