Category: World

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ

అరుణాచల్‌లోని తవాంగ్ సెక్టార్‌లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం….

అమెరికాలో ఏకంగా కోటి ఉద్యోగాలు ఖాళీ

అమెరికాలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలుండటానికి ప్రధాన కారణం లేబర్ షార్టేజ్. ఈ విషయాన్ని ప్రకటించింది స్వయంగా యూఎస్ ఇమ్మిగ్రేషన్ ఎటార్నీ రాబర్ట్ వెబర్. జాబ్ ఓపెనింగ్స్, లేబర్ టర్నోవర్ సర్వే డేటాపై ఆయన స్పందించారు. ఈ సర్వే ప్రకారం మొత్తం….

మరో అగ్రరాజ్యంగా మారుతుంది… అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండదని.. మరో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరే ఇతర దేశాల మధ్య జరగనంత….

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండదని.. మరో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరే ఇతర దేశాల మధ్య జరగనంత….

Mrs.ASIA USA 2023 టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ.

సరోజా అల్లూరి Mrs.ASIA USA 2023 విజేతగా అత్యంత ప్రతిష్టాత్మకమైన అధికారిక మరియు పోటీ టైటిల్‌గా కిరీటాన్ని పొందారు. ఈ టైటిల్‌ను గెలుచుకున్న తొలి దక్షిణ భారత తెలుగు మహిళ. ప్రధాన టైటిల్‌తో పాటు ఆమెకు ‘మిసెస్ పాపులారిటీ’, ‘పీపుల్స్ ఛాయిస్….

జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం

ఇండియా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి రేపు అంటే డిసెంబర్ 5వ తేదీ సోమవారం ఉదయం ఢిల్లీకు బయలుదేరి వెళ్లనున్నారు. న్యూఢిల్లీ రాష్ట్రపతి….

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీమో థెరఫీకి అతడు స్పందించడం లేదని సమాచారం. గత ఏడాది పేగు క్యాన్సర్ బారిన పడ్డాడు పీలే. అతడి పెద్ద పేగు నుంచి కణితిని డాక్టర్లు….

చైనా-భారత్ మధ్య ప్రతిష్టంభన….చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం

చైనా-అమెరికా మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతున్నట్లు కనిపిస్తోంది. భారత్‌తో తమ సంబంధాల్లో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా వార్నింగ్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సరిహద్దు వివాదంలో జోక్యం చేసుకోవద్దని అమెరికా అధికారులను చైనా హెచ్చరించినట్లు కాంగ్రెస్‌లో పెంటగాన్ సమర్పించిన నివేదికలో….

హెచ్ పీ కంపెనీలో నాలుగు వేల నుంచి 6000 మంది దాకా ఉద్వాసన

ఆర్థిక మాంద్యం.. దీని ప్రభావం ఏమోగానీ.. పేరు మోసిన సంస్థలు ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేస్తున్నాయి. ఇప్పటికే ఫేస్ బుక్, నెట్ ఫ్లిక్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు ఉద్యోగులను బయటకు పంపించేశాయి.. ఇవే కాకుండా ఇంకా చాలా….

యూరో మార్కెట్లు గ్రీన్‌.. సెంటిమెంట్‌ పాజిటివ్‌…చివర్లో లాభాల స్వీకరణ

ఉదయం మార్కెట్‌ లెవల్స్‌ సమయంలో పేర్కొన్నట్లు ఈక్విటీ మార్కెట్లు పూర్తిగా ఆల్గో ట్రేడింగ్‌ పరిమితమయ్యాయి. 18300, 18400 వద్ద కాల్ రైటింగ్‌ అత్యధికంఆ ఉండటంతో నిఫ్టికి ఆ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. ఉదయం మార్కెట్‌ అనలిస్టులు అంచనా వేసినట్లు నిఫ్టి….