అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ
అరుణాచల్లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైన్యం మధ్య హింసాత్మక ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎదురుకాల్పుల్లో దాదాపు 30 మంది భారత సైనికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మంగళవారం మధ్యాహ్నం….










