Category: National

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం

దేశంలోని దిగ్గజ పాల ఉత్పత్తి సంస్థ అమూల్​ ఏంట్రీ విషయంపై కర్ణాటకలో వివాదం చెలరేగింది. స్థానిక పాడి రైతులకు వ్యతిరేకంగా బీజేపీ ఈ నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్​ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్న ‘నందిని మిల్క్​’కు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది…..

సొంత పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేయనున్న సచిన్ పైలట్: కీలక కామెంట్లు

రాజస్థాన్‍లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. అధికార కాంగ్రెస్ (Congress) పార్టీలో రచ్చ తీవ్రమవుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ (Ashok Gehlot), కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) మధ్య విభేదాలు నానాటికీ పెరుగుతున్నాయి. తాజాగా సీఎంపై సచిన్….

మొబైల్ డేటా చౌకగా దొరికే దేశం ఏదో తెలుసా..?

ఫలానా దేశంలో పెట్రోల్ రేటు తక్కువ, ఫలానా దేశంలో సెల్ ఫోన్ల రేట్లు బాగా తక్కువ అనే వార్తలు వింటుంటాం. సహజంగా ఆయా దేశాల్లో ఉత్పత్తి అయ్యే వస్తువుల రేట్లు స్థానికంగా తక్కువగా ఉంటాయి. మరి మొబైల్ డేటా ఏ దేశంలో….

AP

ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. కేంద్ర హోంశాఖ పెద్ద ఎత్తున నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌లో 1.30 లక్షల కానిస్టేబుల్ కొలువులను భర్తీ చేయనున్నారు. ఏకంగా 1,29,929 కానిస్టేబుల్ పోస్టుల కోసం నోటిఫికేషన్ వెలువడింది…..

AP

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు

ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ ఆఫర్లతో పాటు వివిధ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు కూడా ఉన్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఫోన్లపై సైతం భారీ డిస్కౌంట్ అందుతోంది. మీక్కూడా స్మార్ట్‌ఫోన్ కొనే ఆలోచన ఉంటే….

చెన్నై న గరంలో విషాదం

చెన్నై న గరంలో విషాదం చోటు చేసుకుంది. గుడి చెరువులో మునిగి ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయ కోనేరులో పడి విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.   నాంగనల్లూరులో ఉన్న ధర్మలింగేశ్వర ఆలయంలో తీర్థవారి ఉత్సవాలు….

సిక్కిం లో భారీ హిమపాతం..హిమపాతం పడి అనేక మంది పర్యాటకులు మృతి..

గ్యాంగ్‌టక్‌ను త్సోమ్‌గో సరస్సు మరియు నాథులా సరిహద్దులోని పర్యాటక ప్రదేశాలకు కలిపే జవహర్‌లాల్ నెహ్రూ మార్గ్‌లోని మంచుతో కప్పబడిన కొండ వైపున ఫోటోలు తీస్తుండగా మంగళవారం అనేక మంది పర్యాటకులు హిమపాతంలో చిక్కుకున్నారు. హిమపాతం కింద చిక్కుకున్న పర్యాటకులను వెలికితీసేందుకు సహాయక….

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు..

భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గేల్ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోడీ  చర్చలు జరిపారు. ఆర్థిక సహకారంతో సహా అనేక రంగాలలో ద్వైపాక్షిక నిశ్చితార్థాన్ని పెంపొందించే మార్గాలపై దృష్టి సారించారు. ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించే మార్గాలపై ప్రధాని మోదీ, కింగ్ వాంగ్‌చుక్….

AP

రాహుల్ గాంధీకి బెయిల్ మంజూరు..

రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దిగువ కోర్టు నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాలు చేశారు. దీనిపై రాహుల్ గాంధీ తరపు న్యాయవాది సోమవారం అప్పీలు దాఖలు చేశారు. తదుపరి విచారణ….

AP

మరోసారి పెరగనున్న లిక్కర్ ధరలు…

కొత్త ఆర్థిక సంవత్సరం శనివారం (ఏప్రిల్‌ 1) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. 2023-24 సంవత్సరానికి మద్యం వ్యాపారం నుంచి దాదాపు రూ.45 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని సేకరించే లక్ష్యంతో ఉత్తర ప్రదేశ్‌ కొత్త ఎక్సైజ్ పాలసీని అమలులోకి తెచ్చింది…..