Category: National

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం

ఖమ్మం జిల్లా చీమలపాడు ఏజెన్సీలోని కారేపల్లి బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో, గ్యాస్ సిలిండర్ల పేలుడు ధాటికి సంఘటన స్థలంలో ఒకరు, అక్కడ నుండి ఆస్పత్రికి తరలించే క్రమంలో ఒకరు మృతి చెందగా, ఎనిమిది మంది తీవ్రగాయాల….

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది.

కరోనా కేసులపై కేంద్రం బాంబు పేల్చింది. వచ్చే రెండు వారాల్లో కేసులు పెరుగుతాయని హెచ్చరించాయి. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కరోనా కేసులపై….

AP

భారత్‍లో సోషల్ మీడియా నిబంధనలు కఠినంగా ఉంటాయి: ఎలోన్ మస్క్

భారత్ లో సోషల్ మీడియా నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయని ట్విట్టర్ అధినేత ఎలోన్ మస్క్(Elon Musk) అన్నారు. యూఎస్‌లో భారతీయ వినియోగదారులకు వాక్ స్వాతంత్య్రాన్ని అందించడం వెబ్‌సైట్‌కి సాధ్యం కాదని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ట్విట్టర్ తరచుగా భారతదేశంలో….

భారత్ లో మైనార్టీల జనాభా పెరుగుతోంది…పాకిస్తాన్ లో తగ్గుతోంది… నిర్మలా సీతారామన్

భారతదేశంలో మైనారిటీలపై, ముఖ్యంగా ముస్లింలపై హింస జరుగుతోందని పాశ్చాత్య మీడియాలో వస్తున్న కథనాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం ఖండించారు, ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారు వచ్చి ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ముస్లిం జనాభా ఉన్న భారత్ లోని వాస్తవాన్ని చూడాలని….

‘లేఆఫ్’ ల వేళ ఇది నిజంగా బంపర్ ఆఫర్

‘లేఆఫ్’ ల వేళ ఇది నిజంగా బంపర్ ఆఫర్ అనుకోవాల్సిందే. ఆఫీస్ కి అని బయలుదేరిన ఉద్యోగులకు సడన్ గా మిమ్మల్ని పనిలోనుంచి తీసేశాం అని మెయిల్స్ పంపించే ట్విట్టర్ వంటి సంస్థలతోపాటు.. బాబ్బాబు ఏడాది జీతం ఉచితంగా ఇస్తాం రాజీనామా….

AP

ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు.. వాహ్ కేసీఆర్‌ వాహ్!

రాష్ట్ర విభజనతో ఆంధ్రా ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచిన తెలంగాణ సిఎం కేసీఆర్‌, బిఆర్ఎస్‌ పార్టీతో మళ్ళీ ఆంద్రాలో అడుగుపెట్టాల్సివస్తుందని ఊహించి ఉండరు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో మరోసారి వేలుపెట్టి ఏపీ రాజధాని అమరావతి….

AP

విశాఖ రాజధాని. ఇప్పుడు భోగాపురం విమానాశ్రయం

ఎవరైనా కొత్తగా ఇల్లు నిర్మించుకొంటే దానికి ఒక్కసారి శంకుస్థాపన చేస్తారు. కానీ వైసీపీ ప్రభుత్వం గతంలో శంకుస్థాపనలు జరిగిన వాటికి నిర్మాణ పనులు ప్రారంభించకుండా నాలుగేళ్ళు కాలక్షేపం చేసేసి, ఎన్నికల దగ్గరపడుతుంటే మళ్ళీ శంకుస్థాపనలంటూ హడావుడి చేస్తోంది. మే 3న ముఖ్యమంత్రి….

, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, హిందూపురం శాసన సభ్యుడు నందమూరి బాలకృష్ణపై మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో తాము అసెంబ్లీ స్థానాలన్నింటినీ గెలవబోతోన్నామంటూ ధీమా వ్యక్తం చేశారు…..

సైబర్​ మోసానికి డబ్బులు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్ తలాక్​!

ఇండియాలో ట్రిపుల్​ తలాక్​పై 2019లోనే నిషేధం పడింది. అయినప్పటికీ.. కొన్ని ప్రాంతాల్లో ట్రిపుల్​ తలాక్​ ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇలాంటి ఘటనే ఒకటి ఒడిశాలో జరిగింది. సైబర్​ నేరగాళ్ల ఉచ్చులో పడి రూ. 1.5లక్షలు పోగొట్టుకున్న మహిళకు ట్రిపుల్​ తలాక్​తో….

ఈఎంఐ ద్వారా మామిడి పండ్ల విక్రయం..

ఫోన్​, ఫ్రిడ్జ్​, టీవీ.. ఇలా ఎన్నో వస్తువులకు ఇప్పుడు ‘ఈఎంఐ’ ఆప్షన్లు లభిస్తున్నాయి. ‘బై నౌ- పే లేటర్​’ ఆప్షన్​ను కస్టమర్లు విపరీతంగా వినియోగించుకుంటున్నారు. ఇది సాధారణమైన విషయమే. అయితే.. మీరు ఎప్పుడైనా పండ్లను ఈఎంఐలో కొనుగోలు చేశారు? విక్రయదారులెవరైనా.. మీరు….