పాకీస్తానీలు తెలంగాణ వదిలి వెళ్లిపోండి.. వాళ్లు మాత్రం ఉండొచ్చు: డీజీపీ
పహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆంక్షలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. పాక్ జాతీయులు దేశం విడిచిపెట్టి వెళ్లాలని కేంద్రం ఆదేశించింది. వారిని గుర్తించి వెనక్కు పంపించే ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతని రాష్ట్రాలపై పెట్టింది. ఈమేరకు కేంద్ర హోం….










