Latest Posts

ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ లో బాంబ్ బ్లాస్ట్ .. ముగ్గురు మృతి..

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మోటకొండూర్‌ మండలం కాటేపల్లిలోని ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీలో పేలుడు జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతి చెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రశాంతంగా పని….

మిస్ వరల్డ్ పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష..

ప్రతిష్ఠాత్మక మిస్ వరల్డ్ – 2025 పోటీలకు హైదరాబాద్ నగరం ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోటీల నిర్వహణకు సంబంధించి జరుగుతున్న సన్నాహక….

సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నాం.. పహల్గామ్ ఉగ్రదాడిపై ప్రధానమంత్రి మోదీ కీలక భేటీ..

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపిన నేపథ్యంలో, భద్రతా పరిస్థితులపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో జరిగిన ఈ కీలక భేటీలో దేశ భద్రతకు సంబంధించిన కీలక అంశాలపై….

AP

వైసీపీ శింగనమల నియోజకవర్గ కోఆర్డినేటర్ గా సాకే శైలజానాథ్ ను నియమించిన జగన్..

వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్తగా సీనియర్ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ నియమితులయ్యారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శింగనమల అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా ఆయనను నియమించినట్లు పార్టీ కేంద్ర….

AP

సింహాద్రి చందనోత్సవంలో ప్రమాదం .. 8 మంది భక్తులు మృతి..

విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవ వేడుకల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రూ.300 టికెట్ కౌంటర్ వద్ద గాలివాన కారణంగా గోడ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో….

భారత్ ప్రతీకార చర్యల భయం.. పీవోకేలో ఉగ్రవాదులను తరలిస్తున్న పాకిస్థాన్ సైన్యం..!

భారత్‌తో ఇటీవల పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్ కీలక చర్యలు చేపట్టినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని పలు ఉగ్రవాద శిబిరాలను పాకిస్థాన్ సైన్యం ఖాళీ చేయిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి…..

సీఎస్ శాంతి కుమారికి కీలక బాధ్యతలను అప్పగించిన తెలంగాణ ప్రభుత్వం..

తెలంగాణ సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె. రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.   మరోవైపు, పదవీ విరమణ చేయనున్న….

భారీ స్కామ్.. ఫేక్ సర్టిఫికెట్లతో ఆర్మీ జాబ్స్..

మీరు పరీక్షలు రాకపోయినా పర్వాలేదు.. సర్టిఫికేట్లు ఇచ్చేస్తాం అని చెప్పేవాళ్ల మాటలు నమ్మకండి.. మోసపోకండి. ఇక తాజాగా ఆదిలాబాద్ జిల్లాల్లో ఫేక్ సర్టిఫికేట్లు కలకలం రేపోతుంది. ఫేక్ నివాస ధ్రువీకరణ పత్రాలతో జిల్లాలో సుమారు.. 15 నుండి 18 వరకు ఆర్మీ….

AP

చివరి దశలో తిరుమల కల్తీ లడ్డు విచారణ..

తిరుమల కల్తీ లడ్డు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇంతకీ దర్యాప్తు జరుగుతోందా? ఈ కేసులో అరెస్టులు ఇంకా జరుగుతున్నాయా? ఛార్జిషీటు ఎప్పుడు దాఖలు చేస్తారు? అప్పటికే టీటీడీ ఛైర్మన్లను విచారించకుండానే చివరిదశకు చేరుకుందా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. త్వరలో వేయనున్న….

AP

వైసీపీ జిల్లాల అధ్యక్షులతో నేడు జగన్ కీలక భేటీ..

వైసీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాసేపట్లో పార్టీకి చెందిన జిల్లా అధ్యక్షులతో సమావేశం కానున్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఈ కీలక భేటీ జరగనుంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి అనంతరం….