Latest Posts

రాహుల్ గాంధీకి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్..!

ఓటర్ల విషయంలో అణుబాంబు పేలుస్తామన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చారు. అణుబాంబు ఉందని రాహుల్ గాంధీ చెబుతున్నారని, దానిని వెంటనే పేల్చాలని ఆయన ఎద్దేవా చేశారు.అది పేలే సమయంలో….

AP

కూల్చివేతలతో గత ప్రభుత్వం మొదలైంది.. కూటమి ప్రభుత్వం రోడ్లు నిర్మిస్తోంది: పవన్ కల్యాణ్..

గత ప్రభుత్వం కూల్చివేతలతో ప్రారంభమైతే, కూటమి ప్రభుత్వం గుంతలు పూడ్చి కొత్త రహదారులను నిర్మిస్తోందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఒక దేశ ప్రగతికి రోడ్లు, రవాణా మార్గాలే చిహ్నాలని ఆయన అన్నారు. రూ. 5 వేల కోట్ల….

AP

ఏపీ లిక్కర్ స్కాంలో సంచలన వీడియో..!

ఏపీ లిక్కర్ స్కాం కేసులో సిట్ చేతికి కీలక వీడియో దొరికింది. నోట్ల కట్టలతో వెంకటేష్ నాయుడు ఉన్న వీడియో సిట్ అధికారులకు లభ్యమైంది. ఆ వీడియోలో వెంకటేషన్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వెంకటేష్ ఫోన్ లోనే వీడియో లభ్యం….

కొండా సురేఖపై క్రిమినల్ కేసు.. కోర్టు కీలక ఆదేశాలు..

మంత్రి కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు తెలిపింది. కేటీఆర్ వేసిన పరువునష్టం దావా కేసులో మంత్రిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 21 లోగా కేసు నమోదు….

లోకేష్ ఏం మాట్లాడుతున్నవ్.. కొంచెం ఆలోచించు కదా: ఉత్తమ్ కుమార్ రెడ్డి.

బనకచర్ల ప్రాజెక్టు గోదావరి నది నీటిని రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఓ భారీ ప్రాజెక్టు. ఇది సముద్రంలోకి వృథాగా పోయే నీటిని వినియోగించాలని కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, తెలంగాణ ఈ ప్రాజెక్టును….

AP

ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ కన్నుమూత..!

ప్రముఖ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమి అనువాద పురస్కార గ్రహీత ఆచార్య గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారు అమెరికాలో కనుమూసారు. వారి వయసు 78. గత కొంతకాలంగా వృద్దాప్య అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.   గొప్ప తెలుగు….

ట్రంప్ టారిఫ్ కారణంగా భారత్ లో ఏఏ రంగాలపై ప్రభావం పడుతుందంటే…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ విధిస్తూ ఆగస్టు 1 నుంచి కొత్త వాణిజ్య విధానాన్ని ప్రకటించడం తెలిసిందే. ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ఎగుమతి రంగంపై గణనీయమైన….

అక్షరం ముక్క రానివాడు కూడా జర్నలిస్ట్.. వేదిక దిగి కొట్టాలనిపిస్తది: సీఎం రేవంత్..

జర్నలిస్ట్.. పాత్రికేయులు.. రిపోర్టర్.. ప్రస్తుత సమాజంలో అసలు నిజమైన జర్నలిస్ట్ ఎవరు..? ఫేక్ జర్నలిస్ట్ ఎవరు..? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. వార్తలను, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించేవారు జర్నలిస్టులు.. ఒకప్పుడు సమాజంలో నిఖార్సయిన జర్నలిస్టులు ఉండేవారు.. ఇప్పటికీ ఉన్నారు……

కాళేశ్వరం కమిషన్ నివేదకపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!

కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ సెక్రటరీ, న్యాయశాఖ సెక్రటరీ, జీఏడీ సెక్రటరీ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. నివేదికను అధ్యయనం చేసి….

AP

జగన్ నెల్లూరు టూర్ ఎఫెక్ట్.. మూడు కేసులు..!

వైసీపీ రూటు మార్చిందా? సోషల్‌మీడియా ప్రచారాన్ని ప్రభుత్వం అడ్డుకోవడంతో ఇకపై జనాల్లోకి వెళ్లాలని జగన్ ఫిక్స్ అయ్యారా? బల ప్రదర్శన పేరుతో కేడర్‌ని రెచ్చగొట్టే ప్రయత్నం వైసీపీ చేస్తోందా? గురువారం జగన్ నెల్లూరు టూర్‌పై కేసులు నమోదు అయ్యాయా? అవుననే అంటున్నారు….