సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! తగ్గనున్నవవి ఇవే..!
దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం….










