ప్రధాని మోదీ పుట్టపర్తి పర్యటన: ఏర్పాట్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 19న పుట్టపర్తిలో పర్యటించనున్నారు. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన రాక సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మరియు భక్తులకు, ప్రముఖులకు ఎలాంటి అసౌకర్యం….










