Latest Posts

AP

ఏపీ కేబినెట్‌లో అభివృద్ధితో పాటు అరెస్ట్‌లపై కీలక చర్చ..!

వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది. కేబినెట్‌ భేటీలో ప్రభుత్వ పెద్దల మధ్య దీనికి సంబంధించి కీలక చర్చ జరిగినట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని నిర్ణయించారు. అంతేకాదు నేరం రుజువయ్యాక ఎవరినీ….

AP

అంబటి రాంబాబుపై కేసు..! కేసులకు నేను భయపడాలా..? అంటూ కామెంట్స్..

ప్రజల్లోకి వెళ్లేటప్పుడు నేతలు కాస్త హుందాగా ఉండాలి. తమకు ఎదురులేదని రెచ్చిపోతే ఇబ్బందులు తప్పవు. అధికారంలో లేకుంటే ఆయా పార్టీల నేతలకు కష్టాలు తప్పవు. వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విషయంలో అదే జరిగింది. పోలీసుల విధులకు ఆటంకం….

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ..! ట్యాపింగ్‌ వెనకున్న పెద్దల పేర్లు బయటకు వస్తాయా..?

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణకు పోలీసులు సిద్ధమయ్యారు. కోర్టు ఆదేశాల ప్రకారం.. గురువారం పోలీసుల ముందు విచారణకు.. ప్రభాకర్ రావు హాజరుకావాల్సి ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో.. ఆయనే కీలక నిందితుడిగా ఉన్నారు. కేసు….

సూట్‌కేస్‌లో యువతి డెడ్‌బాడీ..! ఎక్కడంటే..?

సూట్‌కేసులో మహిళ డెడ్‌బాడీ. ఇలాంటి ఘటనలు ఈమధ్య ఎక్కువ అవుతున్నాయి. గతంలో సినిమాల్లో మాత్రమే కనిపించేవి. చంపేసి.. బాడీని ముక్కలుగా నరికేసి.. సూట్‌కేసులో కుక్కేసి.. గుర్తుతెలియని చోట పడేయడం ఇప్పుడు కామన్‌గా మారింది. గతంలో నార్త్ ఇండియాలో ఇలాంటి కేసు ఒకటి….

అప్పుల్లో కూరుకుపోతున్న శత్రు దేశాలు..! ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం..

అమెరికా దేశ అప్పు 36.2 ట్రిలియన్ డాలర్లు… చైనా అప్పు 18.82 ట్రిలియన్ డాలర్లు ఎప్పుడో దాటి పోయాయి… ఆదాయం వేగంగా తగ్గిపోవడం, ఆర్థిక పతనంతో అప్పు తీర్చడం అసాధ్యం అని ఆ దేశాలకు బాగా అర్థం అయింది… మన భారతదేశం….

AP

అధికారులకు కొత్త టార్గెట్ నిర్దేశించిన సీఎం చంద్రబాబు..

రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన పీ4 (ప్రజలు-ప్రభుత్వం-ప్రైవేటు-పంచాయతీ) కార్యక్రమంలో భాగంగా, ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి 15 లక్షల ‘బంగారు కుటుంబాలను’ మార్గదర్శులు దత్తత తీసుకునేలా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇందుకు అనుగుణంగా….

రియల్ టైమ్ పోలింగ్ శాతం తెలిపే కొత్త యాప్.. లాంచ్ చేసిన ఎన్నికల కమిషన్..

భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత, వేగాన్ని పెంచడానికి ఒక కొత్త సాంకేతిక వ్యవస్థను ప్రవేశపెట్టింది. ఈ కొత్త వ్యవస్థ ఓటరు హాజరు శాతం గురించిన సమాచారాన్ని వేగంగా, సకాలంలో అందించడంలో సహాయపడుతుంది. గతంలో జరిగే ఆలస్యాలను తగ్గించడం….

మహా ధర్నాలో కవిత..!

కాళేశ్వరం కమిషన్ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని తప్పుబట్టారు ఎమ్మెల్సీ కవిత. ఆయన ఏం తప్పు చేశారని నోటీసులు ఇచ్చా రని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులిస్తే.. తెలంగాణ సమాజానికి ఇచ్చినట్లేనని అన్నారు.   కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు….

తెలంగాణ టెట్ ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్..! ఎప్పుడంటే..?

తెలంగాణ టెట్ – 2025 ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజైంది. జూన్ 18 నుంచి 30 వరకు ఎగ్జామ్స్ జరగనున్నట్టు అధికారులు పేర్కొన్నారు. రోజూ రెండు సెషన్ లలో ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు.. మధ్యాహ్నం 2 గంటల….

AP

తల్లికి వందనం స్కీం..! ఇలా అప్లై చేసుకోండి..!

మీ పిల్లలు స్కూల్‌కి వెళ్తున్నారా? అయితే ఈసారి ప్రభుత్వం మీకో నేరుగా నగదు బహుమతి అందించబోతోంది. ఒక్కో చదువుకునే పిల్లవాడికీ ఏకంగా రూ.15,000 చొప్పున ఏడాదికి సాయం! మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటే? ఓహో.. ఏకంగా రూ.30,000 మీ ఖాతాలోకి….