Latest Posts

భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ఖరారు..!

భారత్, అమెరికా మధ్య వాణిజ్య ప్రతిష్టంభనకు తెరపడింది. ఇరు దేశాల మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం ఖరారైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన గడువుకు ఒక్కరోజు ముందే, అంటే జులై 8న దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ….

AP

నేడు తాడేపల్లికి జగన్..

వైకాపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. ఆయన సాయంత్రం 4.50 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి రాత్రి 7.10 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా….

‘మహా టీవీ’ వివాదం… లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ పార్టీ..!

ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో తమ పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ మహా టీవీ యాజమాన్యానికి బీఆర్ఎస్ పార్టీ లీగల్ నోటీసులు జారీ….

నేడు తెలంగాణలో జాతీయ పసుపు బోర్డును ప్రారంభించనున్న అమిత్ షా..

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఈ రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగే….

కోల్‌కతా గ్యాంగ్‌రేప్: నిందితుడు ఓ సైకో.. ఏళ్లుగా అమ్మాయిలకు నరకం..!

పశ్చిమ బెంగాల్‌ను కుదిపేస్తున్న కోల్‌కతా లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక లైంగికదాడి కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మనోజిత్ మిశ్రా గత కొన్నేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని, అతడి వికృత ప్రవర్తన గురించి కాలేజీ….

AP

అది జగన్ కారే..? నిర్ధారించిన ఫోరెన్సిక్ నివేదిక..?

పల్నాడు జిల్లాలో వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా జరిగిన ప్రమాదంలో సింగయ్య మృతి చెందిన ఘటన కీలక మలుపు తిరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన వీడియో అసలైనదేనని, అందులో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని ఫోరెన్సిక్….

AP

ఏడాదిన్నరలో పోలవరం పూర్తి చేసి తీరుతాం.. సీఎం చంద్రబాబు..

కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం ప్రాజెక్టును ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని, ఎట్టిపరిస్థితుల్లోనూ 2027 లోగా ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం రూ.12,500 కోట్లు ఇచ్చిందని చెప్పారు. ఈ మేరకు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర….

AP

కడప జిల్లాలో వెలుగులోకి 18వ శతాబ్దం నాటి విగ్రహం…!

కడప జిల్లా: బ్రహ్మంగారి మఠం మండలం రేకులకుంట గ్రామం లో ఎస్సీ కాలనీ దక్షిణాన 18వ శతాబ్దం నాటి విగ్రహం బయలు పడిందని రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ శుక్రవారం మీడియాకు తెలిపారు.   ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ వైస్….

AP

శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం..

శింగనమల నియోజకవర్గం పరిధిలోని బుక్కరాయసముద్రం నందు నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి డా.శైలజానాథ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైయస్ఆర్ సీపీ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమంకు ముఖ్య అతిథులుగా వైయస్సార్ సీపీ….

ఇద్దరు కేంద్రమంత్రులు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు?: కేటీఆర్..

హైదరాబాద్ నగరం మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రం నుంచి కేంద్రంలో మంత్రులుగా ఉన్నవారు, బీజేపీ ఎంపీలు తెలంగాణ ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారని ఆయన….