ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం సీఎం భరోసా..సీఐఐ సదస్సులో చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించి, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. దిల్లీలో….










