Latest Posts

AP

ఏపీ పెట్టుబడులకు స్వర్గధామం సీఎం భరోసా..సీఐఐ సదస్సులో చంద్రబాబు..

ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్ది, పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చేందుకు తమ ప్రభుత్వం సంసిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు, విస్తరణకు అనుకూల వాతావరణం కల్పించి, పారిశ్రామికవేత్తలకు రెడ్ కార్పెట్ పరుస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. దిల్లీలో….

AP

పోలీసుల విచారణలో మాజీ ఎంపీ సురేశ్ వింత సమాధానాలు..

తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇసుకపల్లి కృష్ణ (రాజు)పై దాడి కేసులో వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేశ్ పోలీసుల విచారణలో పొంతన లేని సమాధానాలు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉద్ధండరాయునిపాలెం గ్రామానికి చెందిన కృష్ణపై జరిగిన దాడి….

హనీట్రాప్‌లో భారత ఇంజనీర్.. దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారం పాక్ కు..!

దేశ రక్షణకు సంబంధించిన అత్యంత కీలకమైన సమాచారాన్ని పాకిస్థాన్ గూఢచార సంస్థలకు చేరవేస్తున్నాడన్న ఆరోపణలపై థానేకు చెందిన ఓ ఇంజనీర్‌ను మహారాష్ట్ర యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడు రవీంద్ర వర్మ (27), ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఓ మహిళ….

కేంద్రం కొత్త ప్లాన్.. ప్రతి ఇంటికి డిజిటల్ ఐడీ..

మోదీ సర్కార్ సరి కొత్తగా ప్లాన్ చేస్తోంది. ఆధార్ తరహాలో దేశంలోని ప్రతి ఇంటికి డిజిటల్ సంఖ్య ప్రవేశపెట్టే దిశగా అడుగులు వేస్తోంది. పౌర సేవల నాణ్యతను మెరుగుపరచడం, దేశ అంతర్గత భద్రతను బలోపేతం చేయడం దీని లక్ష్యం.  ఈ కొత్త….

ఫోన్ ట్యాపింగ్ కేసు: ఈ వారంలో ఇండియాకు ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు డెడ్‌లైన్..

మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్‌రావు ఇండియాకు వచ్చేందుకు మార్గం సుగమం అయ్యింది. ఈవారంలో ఆయన ఇండియాకు రానున్నారు. ఆయన వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఈ మేరకు తీర్పు వెల్లడించింది. దీంతో ఆయన రానుండడంతో ఫోన్ ట్యాపింగ్ అసలు గుట్టు వీడనుంది.  ….

తెలంగాణ పీసీసీలో కొత్త కమిటీలు..!

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను కాంగ్రెస్ హైకమాండ్ గమనిస్తుందా? గతంలో మాదిరిగా కాకుండా నేతల నుంచి మాటలు, పనులు ఎప్పటికప్పుడు అధిష్టానానికి నివేదికలు వెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆ వ్యవహారాలను చక్కబెట్టే పనిలో నిమగ్నమయ్యారు…..

AP

భోగాపురంలో సర్కార్ మరో కీలక ప్రకటన..!

విశాఖపట్నం సమీపంలో గల భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి మంచి రోజులు వచ్చాయి. ఇక ఆ పరిసర ప్రాంతాల ప్రజలకు ఇక పెద్ద పండగే. దీనితో స్థానిక యువతకు ఉపాధితో పాటు, విమానయాన సేవలు మరింత చేరువ కానున్నాయి. మరి అంతటి మంచి….

AP

ఇక్కడ ఉంది సీబీఎన్.. ఖబడ్దార్.. !

అహంకారంతో విర్రవీగే వారికి వచ్చే ఎన్నికల్లో మరింత బుద్ధి చెబుతామన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. కడపలో 10కి పది స్థానాలు టీడీపీ గెలుస్తుందన్నారు. రాయలసీమలో 52 సీట్లకు 45 సీట్లు కూటమి గెలుచుకుందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 94 శాతం….

కెనడాలోకి చట్టవిరుద్ధంగా సరిహద్దు దాటితే.. 5వేల డాలర్లు జరిమానా..

ఇరాన్‌లోకి అక్రమంగా సరిహద్దు దాటితే 8 సంవత్సరాల జైలు శిక్ష  ఉత్తర కొరియాలోకి అక్రమంగా సరిహద్దు దాటితే కాల్చి చంపేస్తారు.   – భారతదేశంలోకి అక్రమంగా సరిహద్దు దాటినోళ్ళకి ఉచిత వైద్యం, ఉచిత బీమా, ఫ్రీ దుస్తులు, ఆహారం, గృహనిర్మాణం, సంక్షేమం,….

రైతులకు భారీ గుడ్ న్యూస్.. రూ.51 కోట్ల నిధులు విడుదల..

ఇది రైతు ప్రభుత్వం. ప్రజా ప్రభుత్వం. రైతు సమాజాన్ని ఆదుకునే ప్రభుత్వం. వ్యవసాయ రంగాన్ని ఉత్తమం చేసే దిశగా రేవంత్ సర్కార్ పనిచేస్తోంది. రైతులకు సమస్య వస్తే అండగా నిలబడుతోంది. రూ.21వేల కోట్ల నిధులతో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసింది….