Latest Posts

కొత్త పార్టీ వార్తలపై తీవ్రంగా స్పందించిన కవిత..! వారిపై ఫైర్..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంతంగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపై ఆమె స్పందించారు. ఈ ఊహాగానాల్లో ఎటువంటి నిజం లేదని స్పష్టం చేస్తూ, ఒక దినపత్రికలో వచ్చిన కథనం క్లిప్పింగ్‌ను తన….

రైతులకు శుభవార్త… ఖరీఫ్ పంటలకు మద్దతు ధర పెంచిన కేంద్రం..

దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. 2025-26 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను (ఎంఎస్‌పీ) పెంచుతూ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ….

AP

నేడు మహానాడు చివరిరోజు..! భారీ బహిరంగసభ..

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘మహానాడు’ కార్యక్రమం కడపలో అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పార్టీ శ్రేణులు ఒక పండుగలా జరుపుకునే ఈ కార్యక్రమంలో ఇప్పటికే రెండు రోజుల సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. ఈరోజు మూడో రోజు, చివరి రోజు కావడంతో….

AP

కొత్త పథకానికి ఏపీ ప్రభుత్వం ప్లాన్..!

చంద్రబాబు ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టనుంది. కాపు మహిళలకు ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ‘గృహిణి’ పేరుతో స్కీమ్ పెట్టాలని ఆలోచన చేస్తోంది. ఈ విషయాన్ని కాపు సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ కొత్తపల్లి సుబ్బారాయుడు వెల్లడించారు.   ఈ పథకం….

దేశంలోనే తొలి ప్రైవేట్ హెలికాప్టర్ల తయారీ కేంద్రం..

భారత ఏరోస్పేస్ రంగంలో ఒక చారిత్రాత్మక ముందడుగు పడింది. టాటా గ్రూప్‌కు చెందిన ఏరోస్పేస్ విభాగమైన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్ఎల్), యూరోపియన్ విమానయాన దిగ్గజం ఎయిర్‌బస్‌తో కలిసి కర్ణాటకలో హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ప్రైవేట్ రంగంలో….

AP

కూటమి సర్కార్ పై జగన్ విమర్శలు..!

వైసీపీ అధినేత జగన్ రూటు మార్చారా? ఏదైనా ఘటనలు జరిగితే సైలెంట్‌గా ఉండే మాజీ సీఎం, కడప ఘటనపై రియాక్ట్ వెనుక కారణమేంటి? కడపలో జరుగుతున్న మహానాడుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా? లేని చట్టాన్ని గుర్తు చేస్తూ కూటమి సర్కార్‌పై….

AP

ఏపీ లిక్కర్ కుంభకోణం.. విచారణలో ఎంటరైన ఈడీ..

ఏపీలో మద్యం కుంభకోణం విచారణ చివరి దశకు చేరుకుందా? ఈవారంలో మరిన్ని అరెస్టులు తప్పవా? బుధవారం నుంచి ఎన్‌ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ విచారణలోకి దిగిందా? చివరి లబ్దిదారుడి కోసం వివరాలు సేకరించిందా? ఈడీ ఎవర్ని అరెస్టు చేయబోతోంది? ఇదే చర్చ ఏపీ అంతటా….

కేసీఆర్‌ కీలక నిర్ణయం.. త్వరలోనే విచారణకు హాజరు..

కాళేశ్వరం ప్రాజెక్టులో బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్‌కు పీసీ కమిషన్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 5న విచారణకు హాజరు రావాలని కమిషన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కాళేశ్వరం కమిషన్….

కవిత గేమ్ మొదలైందా..?

తెలంగాణలో రాజకీయాలు కొత్త మలుపు తీసుకుంటున్నాయా? ఎమ్మెల్యే కవిత అసలు గేమ్ మొదలుపెట్టారా? బీఆర్ఎస్ నాన్చుడి ధోరణి ఆమెకు నచ్చలేదా? అందుకే తానేంటో చూపించాలని భావిస్తున్నారా? ఈ క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నారా? ఈ దెబ్బకు బీఆర్ఎస్ హైకమాండ్ దిగిరావడం….

పాక్ ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచన..

దాయాది దేశం పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పర్యాటకంగా భావిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. మే 7న జరిగిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ప్రధాని తొలిసారి తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో పర్యటించారు. రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను కచ్‌ జిల్లాలో ప్రారంభించిన అనంతరం….