Latest Posts

AP

సంక్షేమ పథకాలలో కూటమి సర్కార్ జోరు..!

రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా పాలనలో గురువారంతో ఏడాది పూర్తి చేసుకుందని.. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనలతో రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ప్రజల….

AP

సీఎం చంద్ర‌బాబుతో సినీ పెద్ద‌ల భేటీకి ముహూర్తం ఖరారు..

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలు, వివాదాలకు త్వరలో తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. సీఎం చంద్రబాబుతో సినీ పరిశ్రమకు చెందిన కీలక వ్యక్తుల సమావేశానికి ముహూర్తం ఖరారైంది. ఈ భేటీతో ప్రస్తుతం నెలకొన్న అనేక అపరిష్కృత అంశాలకు ఒక….

నాకు మొదటి పార్టీ టీడీపీ… చివరిది బీజేపీ: రాజాసింగ్..

తాను బీజేపీని వీడే ప్రసక్తే లేదని, తన చివరి రాజకీయ పార్టీ ఇదేనని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. కొన్ని మీడియా చానళ్లలో తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై ఆయన తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన….

ఫాంహౌస్ కు వెళ్లినా పట్టించుకోలేదు.. కవితపై కేసీఆర్ ఆగ్రహం..

భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యవహారం కొంతకాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిన్న ఆమె తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లడం రాజకీయ వర్గాల్లో….

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్..! ఉద్యోగితో భార్య అక్రమ సంబంధం..?

మేఘాలయ హనీమూన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. పెళ్లిచేసుకొని నవదంపతులు మేఘాలయకు హనీమూన్‌కు వెళ్లిన ఈ కేసులో అక్కడి వరుడు హత్యకు గురయ్యాడు. అక్కడి నుంచి అతని భార్య పరారైంది. తాజాగా ఇప్పుడు ఆమె ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని….

విచారణలో సిట్‌ను ఎదిరించిన ప్రభాకర్ రావు..! ఏమన్నారంటే..?

ఈనెల 11న మరోసారి విచారణకు రావాలని ప్రభాకర్ రావుకు నోటీసులిచ్చింది సిట్. ఆయన వాడిన రెండు సెల్ ఫోన్లు తీసుకు రావాలని ఆదేశించారు. గత సాధారణ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల సమయంలో వాడిన సెల్ ఫోన్లు ఇవ్వాలని సిట్ కోరింది…..

69 మందితో.. పీసీసీ కొత్త కార్యవర్గం..!

ఎట్టకేలకు టీపీసీపీ కార్యవర్గం ఏర్పాటైంది. కానీ కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్లు లేకుండానే కార్యవర్గాన్ని ప్రకటించారు. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్స్, జనరల్ సెక్రటరీ పదవులను భర్తీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. 27 మంది ఉపాధ్యక్షులకు టీపీసీసీ….

AP

అమరావతి వేశ్యల రాజధానా.. భారతి రెడ్డిపై షర్మిల సంచలన వాఖ్యలు..!

అమరావతి మహిళలను కించపరిచేలా.. సాక్షి ఛానెల్‌లో చర్చలు జరపడం దారుణమన్నారు APCC చీఫ్‌ వైఎస్‌ షర్మిల. అమరావతి మహిళలకు సాక్షి టీవీ ఛైర్‌పర్సన్‌ భారతీరెడ్డి, జగన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజధానికి వ్యతిరేకంగా సాక్షి ఛానల్‌లో మాట్లాడటం అవమానకరమన్నారు. సాక్షి….

AP

కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు..!

జగన్ స్పందించారు. ఎట్టకేలకు తన మాట వినిపించారు. అరెస్ట్ ల సమయంలో ఆచితూచి స్పందించే మాజీ సీఎం జగన్.. ఈ ఒక్క విషయంలో మాత్రం కాస్త సీరియస్ అయ్యారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. జగన్ స్పందించడం ఏమో కానీ, ఆ రోజు….

AP

పర్యాటక ప్రాంతాల పై ఏపీ సర్కార్ ఫోకస్..! ఆ మూడు ప్రాంతాల్లో రూ.50 కోట్లతో టెంట్ సిటీలు..!

రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత ప్రోత్సహించి, పర్యాటకులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించే దిశగా ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా, పర్యాటకులు ఎక్కువగా సందర్శించే అరకు, గండికోట, సూర్యలంక ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా మూడు టెంట్ సిటీలను….