Latest Posts

కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..!

తాను జనంలో ఒకడిని, జనంలో మనిషిని అని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కామారెడ్డి జిల్లాలో సీఎం రేవండ్ రెడ్డి పర్యటన ఇలాగే జరిగింది. ముఖ్యమంత్రి అనే హంగు ఆర్భాటాలు లేవు. దూరం నుంచి కనపడి చేయి ఊపడం, హై….

AP

గిరిజనులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..! ఇకపై పెద్ద గ్యాస్ సిలిండర్లు

ఏపీ ప్రభుత్వం గిరిజనులకు పెద్ద ఊరట ఇచ్చింది. కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ఇకపై చిన్న సిలిండర్ల బదులు పెద్ద గ్యాస్ సిలిండర్లు అందించబోతుంది. ఇప్పటివరకు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న కుటుంబాలకు, ఇప్పుడు 14.2….

AP

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్..! 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు..

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సరికొత్త ఆరోగ్య విధానం తీసుకొచ్చింది. ప్రతి కుటుంబం ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించే యూనివర్సల్ ఆరోగ్యం స్కీమ్‌కి గ్రీన్….

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! తగ్గనున్నవవి ఇవే..!

దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం….

AP

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు..

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం సమీపిస్తుండటంతో ఎన్నికల సన్నాహకాలు వెంటనే మొదలుపెట్టాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల….

AP

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా..

వైసీపీ ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు ముగియగా, న్యాయాధికారి భాస్కరరావు తీర్పును ఈ నెల 6కు….

కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్ల లాంటోళ్లని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవని.. అనుభవించి తీరాల్సిందేనని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల, వీళ్ల వెనక తానేందుకు ఉంటానని మండిపడ్డారు. తాను ఉండేది తెలంగాణ….

ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్..! ప్రజాశాంతి పార్టీలో చేరండి అని పిలుపు….

ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. కవితను ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కేఏ పాల్. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవిత తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత….

విదేశీయులపై కేంద్రం కఠిన వైఖరి.. నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..!

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు….

AP

అసెంబ్లీకి వస్తాం కానీ.. బాబు సవాల్ కు సజ్జల కండిషన్..!

ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది కాలంలో సంక్షేమ పథకాల విషయంలో వెనుకబడిందన్న విమర్శలకు చెక్ పెట్టేలా చంద్రబాబు వరుస పథకాల జాతరకు తెరలేపారు. అయితే ఇందులో అర్హుల్ని పక్కనబెట్టేస్తున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగుతోంది…..