పట్టాభికి ప్రమోషన్ రెడీ.. కానీ.!
ప్రస్తుతం ఏపీలో గన్నవరం వ్యవహారం ఇంకా చల్లారలేదు. ఇప్పటికే పట్టాభితో పాటు 13 మంది టీడీపీ నేతలను రిమాండ్ కి పంపిన సంగతి తెలిసిందే. అయితే… వారిలో కేవలం పట్టాభిని మాత్రమే పోలీసులు చితక్కొట్టారని టీడీపీ నేతల ఆరోపణ. అందుకు గల….










