అదానీపై హిండెన్ బర్గ్ నివేదికతో పండగ చేసుకుంటున్న ట్రక్ డ్రైవర్లు
హిండెన్ బర్గ్ రీసర్చ్ నివేదికతో అదానీ గ్రూపు అతలాకుతలమై పోయింది. షేర్ల పతనంతో అదానీ గ్రూపుల లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఆవిరైపోయాయి. ఈ నేపథ్యంలో హిండెన్ బర్గ్ నివేదిక తమ సమస్యను పరిష్కరించిందని హిమాచల్ ప్రదేశ్ లోని ట్రక్ డ్రైవర్లు,….










