ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, హెచ్ఎంటీవీపై దాడి.. హెచ్చరించిన జనసేన
వివేకా హత్యకేసు విచారణలో వరుసగా రెండోసారి అవినాష్ రెడ్డి ముఖం చాటేశారు. శుక్రవారం విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసులిచ్చింది. దీంతో అనుచరులతో పులివెందుల నుంచి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. అయితే తల్లి ఆరోగ్యం బాగాలేదని హైదరాబాద్ నుంచి తిరిగి పులివెందుల వచ్చేశారు…..










