బీజేపీ నాయకురాలు నవనీత్ రాణాకు సామూహిక అత్యాచారం, హత్య బెదిరింపులు: దర్యాప్తులో హైదరాబాద్ వ్యక్తి గుర్తింపు
మహారాష్ట్ర బీజేపీ నాయకురాలు, అమరావతి మాజీ ఎంపీ నవనీత్ రాణాకు స్పీడ్ పోస్ట్ ద్వారా సామూహిక అత్యాచారం (Gang Rape) చేసి చంపేస్తామని బెదిరింపు లేఖ వచ్చింది. వారి అమరావతి కార్యాలయ చిరునామాకు అందిన ఈ లేఖలో అత్యంత అసభ్యకరమైన భాషను….










