ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్..
పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి….










