Latest Posts

ప్రపంచం మరో యుద్ధాన్ని భరించలేదు: ఐరాస చీఫ్ గుటెర్రస్..

పాకిస్థాన్‌పై భారత్ చేపట్టిన సైనిక చర్య పట్ల ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణను ప్రపంచం భరించలేదని, ఇరుపక్షాలు అత్యంత సంయమనం పాటించాలని ఆయన పిలుపునిచ్చినట్లు ఆయన ప్రతినిధి….

ఆపరేషన్ సింధూర్..! ప్రతీకారం తీర్చుకున్న భారత్..

పహల్‌గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్‌. మంగళవారం అర్ధరాత్రి ఒంటిన్నర దాటిన తర్వాత ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల స్థావరాలపై మెరుపు దాడులు చేసింది భారత సైన్యం. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ ఫోర్స్‌ బలగాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్….

పాక్‌పై భారత్ మెరుపు దాడులు..!

శత్రుదేశంపై భారత్ పగతీర్చుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ కళ్లారా వీక్షించారు. పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌పై ప్రతీకారంతో రగిలిపోయిన ప్రధాని మోదీ.. ఎన్నో రోజుల నుంచి రివేంజ్‌ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఇవాళ అర్థరాత్రి దాయాదిపై….

ఆర్టీసీ సమ్మె వాయిదా..! కారణం ఏమిటంటే..?

కూర్చొని మాట్లాడుకుంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కారమవుతుంది. ఉన్నదున్నట్టు ఓపెన్‌గా చెబితే.. ఎవరైనా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి అదే చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్సలు బాగా లేదని.. అప్పు పుట్టట్లేదని.. మనల్ని ఎవరూ నమ్మట్లేదని……

ఓఎంసీ కేసులో నిర్దోషిగా సబితా ఇంద్రారెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..! స్మార్ట్ కార్డ్ తరహాలో కొత్త రేషన్ కార్డు..!

ఏపీ ప్రజలు ఎప్పుడెప్పుడు అంటూ ఎదురు చూస్తున్న శుభవార్త రానే వచ్చింది. ఎన్నో నెలలుగా ఎదురుచూపులో ఉన్న సామాన్య కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పేద కుటుంబాలకు వరంగా గల రేషన్ కార్డ్స్ జారీ ప్రక్రియకు ఏపీ ప్రభుత్వం….

AP

చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన్ రెడ్డి..!

అనంతపురం జిల్లా ఓబులాపురం అక్రమ మైనింగ్(ఓఎంసీ) కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. ఐదుగురిని దోషులుగా తేలుస్తూ తీర్పునిచ్చింది. గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్‌రెడ్డి, వీడీ రాజగోపాల్‌, మెఫజ్‌ అలీఖాన్‌లు దోషులుగా పేర్కొన్న కోర్టు.. సబితా ఇంద్రారెడ్డి,….

AP

అరకు మారబోతోందా..? త్వరలో టెంట్ సిటీస్ ఏర్పాటు..!

అరకు అంటే తెలియని వారు ఉంటారా.. చెప్పండి. మన దేశీయులనే కాదు విదేశీయులను అడిగినా అరకు అనగానే వారి నోట వచ్చీరాని తెలుగులో.. వావ్ అరకు లోయ అనేస్తారు. ఏపీలో గల అద్భుతమైన పర్యాటక ప్రదేశాలలో అరకులోయ ఒకటి. అలాంటి అరకులోయ….

AP

డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త..! ఇక నుండి..

ఏపీలో కూటమి సర్కార్ ప్రజల ఆలోచనకు అనుగుణంగా అడుగులు వేస్తోంది. వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ వచ్చాక ప్రభుత్వ సేవలు అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటి నుంచే ప్రభుత్వ సర్వీసులు పొందుతున్నారు. తాజాగా డ్వాక్రా సంఘాల మహిళలకు తీపికబురు….

జమ్మూకశ్మీర్ జైళ్లపై దాడికి ఉగ్రవాదుల స్కెచ్..!

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూకశ్మీర్ లోని జైళ్లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైళ్లలో ఉన్న తమ లీడర్లను విడిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని జైళ్లకు ఉన్నతాధికారులు భద్రతను….