Latest Posts

AP

కాకాణి అరెస్ట్.. వైసీపీలో టెన్షన్‌ టెన్షన్‌..

రుస్తుం మైన్స్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డిని పోలీసులు ఇవాళ వెంకటగిరి కోర్టుకు తరలించే అవకాశం ఉంది. ఆయన్నిఆదివారం బెంగళూరు శివార్లలో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4గా ఉన్న ఆయన పోలీసుల విచారణకి హాజరుకాకుండా ఆయన 2….

AP

పల్నాడు డబుల్ మర్డర్ కేసు.. పరారీలో పిన్నెల్లి బ్రదర్స్..

వైసీపీకి అధికారం పోయిన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బ్రదర్స్‌కు కష్టాలు రెట్టింపు అయ్యాయి. పల్నాడులో జరిగిన ఇద్దరు టీడీపీ కార్యకర్తల హత్య కేసులో పిన్నెల్లి సోదరులు బుక్కయ్యారు. వారిద్దరిపై కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారిద్దరు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ….

1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే

గొప్ప ఆవిష్కరణ 🔥 1968లో, ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం రాన్ ఆఫ్ కచ్‌లోని 828 చదరపు కిలోమీటర్ల విలువైన భూమిని పాకిస్తాన్‌కు ఇచ్చింది: నిషికాంత్ దూబే ఈరోజు కథ చాలా బాధాకరం. 1965 యుద్ధంలో గెలిచిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ 1968లో….

AP

జగన్ కు సీఎం రమేశ్ సవాల్..!

లిక్కర్ స్కామ్‌ వ్యవహారంపై అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ స్కామ్‌కు సంబంధించి అన్ని విషయాలు తనకు తెలుసని, ఒకవేళ తాను ఆరోపణలు నిరూపిస్తే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటారా?….

AP

టాలీవుడ్ తీరుపై పవన్ ఫైర్..!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తాజా చిత్రం హరి హర వీరమల్లు రిలీజ్ దగ్గరపడుతున్న వేళ నిర్మాతలతో ఇబ్బందుల వల్ల థియేటర్లు మూసేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయంపై ఆయన స్వయంగా పైర్ అయ్యారు. టాలీవుడ్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతూ పవన్ కీలక….

కవితకు కేటీఆర్.. డైరెక్ట్ వార్నింగ్..?

మాజీ సీఎం కేసీఆర్‌కు కవిత రాసిన లేఖపై కేటీఆర్ తాజాగా స్పందించారు. మా పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు.. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడుకుందాం. మా పార్టీలో అందరూ సమానమే అని కేటీఆర్ కవితను ఉద్దేశించి మాట్లాడారు…..

ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ..!

సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్బంగా సీఎం, ప్రధాని దృష్టికి కొన్ని కీలక అంశాలను తీసుకెళ్లారు. నగరంలో ఇతర ప్రాంతాలకు మెట్రోను తక్షణమే విస్తరించాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ చెప్పారు.   ‘ఫేజ్-1….

కరోనా కేసులు పెరగడంపై కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ప్రకటన..

దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులు పునరుద్ధరణ అవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రస్తుత పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.   వివరాల్లోకి వెళితే, దేశవ్యాప్తంగా….

తెలంగాణ సంక్షోభంలో ఉంటే సీఎం గ్లామర్‌పై దృష్టి సారిస్తున్నారు: కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గ్లామర్ కార్యక్రమాలపై దృష్టి సారిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విపరీతమైన ప్రవర్తన, పక్కదారి పట్టిన ప్రాధాన్యతలు, రాజకీయ నిజాయతీ….

కేసీఆర్‌కు కూతురు కవిత సంచలన లేఖ..!

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్లుగా చెబుతున్న ఒక లేఖ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ రజతోత్సవ సభ నేపథ్యంలో, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు, సభలో కేసీఆర్ ప్రసంగంపై సానుకూల, ప్రతికూల….