Latest Posts

AP

రేషన్ బియ్యం అక్రమార్కులపై ఉక్కుపాదం.. మంత్రి మనోహర్ కీలక ఆదేశాలు..

రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. పేదల కోసం ఉద్దేశించిన సబ్సిడీ బియ్యాన్ని అక్రమంగా ఎగుమతి చేసే వారిపై పీడీ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ల కింద కఠిన కేసులు నమోదు చేయాలని అధికారులను….

ఎలాన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన..!

అమెరికాలో ప్రస్తుతం ఉన్న రిపబ్లికన్, డెమొక్రాటిక్ పార్టీలకు వ్యతిరేకంగా ‘అమెరికా పార్టీ’ పేరుతో ఒక కొత్త రాజకీయ శక్తిని ఏర్పాటు చేయనున్నట్లు ఎలాన్ మస్క్ తన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. “ప్రజలకు వారి స్వేచ్ఛను తిరిగి ఇచ్చేందుకే….

తెలంగాణ గ్రూప్-1 అంశం.. ముగిసిన వాదనలు, తీర్పు వాయిదా..

తెలంగాణ గ్రూప్-1 నియామక ప్రక్రియలో నెలకొన్న వివాదంపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. పరీక్షల మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయంటూ దాఖలైన పలు పిటిషన్లపై సుదీర్ఘంగా వాదనలు విన్న న్యాయస్థానం, తుది తీర్పును రిజర్వ్‌ చేసింది. దీంతో గ్రూప్-1 అభ్యర్థుల భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది…..

కవితతో ఈటల రాజేందర్ కీలక అనుచరుడి భేటీ..?

మేడ్చల్‌కు చెందిన బీజేపీ నేత రామిడి వెంకట్ రెడ్డి మల్కా‌జ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఆయన ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈటలకే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి….

AP

నేడు శ్రీశైలంకు సీఎం చంద్రబాబు.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు శ్రీశైలం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జల హారతి కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఈ సందర్భంగా కృష్ణమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువన ఉన్న….

AP

టీటీడీ భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం..! ఇక పై ‘పుస్తక ప్రసాదం’..

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తుల కోసం మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచేందుకు ‘పుస్తక ప్రసాదం’ అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు ప్రణాళికలు….

AP

విశాఖ డ్రగ్స్ కేసులో డాక్టర్ అరెస్ట్..!

విశాఖ డ్రగ్స్ కేసులో పోలీసులు నిన్న డాక్టర్ కృష్ణచైతన్య వర్మను అరెస్టు చేశారు. కూర్మన్నపాలెంలోని A ప్లస్ ఆసుపత్రిCEO అయిన తనకు డ్రగ్స్ మాఫియాతో లింకులున్నట్లు ఆధారాలు లభించాయి. కొకైన్కు ₹60 వేలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు….

AP

తిరుమల అన్నప్రసాద కేంద్రంలో ఇకపై రాత్రివేళ కూడా వడలు వడ్డింపు..

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఓ శుభవార్త అందించింది. ఇప్పటివరకు కేవలం మధ్యాహ్న భోజనంలో మాత్రమే అందిస్తున్న వడలను ఇకపై రాత్రి భోజన సమయంలో కూడా వడ్డించాలని నిర్ణయించింది. ఈ మేరకు….

సీఎం రేవంత్ చేతుల మీదుగా వన మహోత్సవం ప్రారంభం..

తెలంగాణలో పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘వన మహోత్సవం’ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 18.03 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా….

AP

రూ.4,215 కోట్ల స్కాం… ఫాల్కన్ కంపెనీ సీఓఓ అరెస్ట్..!

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రూ.4,215 కోట్ల ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ యాప్ స్కామ్‌లో తెలంగాణ సీఐడీ అధికారులు కీలక పురోగతి సాధించారు. ఈ కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన ఫాల్కన్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఆర్యన్ సింగ్‌ను అరెస్ట్….