Latest Posts

AP

సింగపూర్‌‌ పర్యటనకు సీఎం చంద్రబాబు..!

ఏపీకి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు సీఎం చంద్రబాబు. ఈ క్రమంలో జులై 26 నుంచి 30 వరకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ఓ టీమ్ అక్కడ పర్యటించనుంది. సింగపూర్‌లో వ్యాపారవర్గాలతో ఈ బృందం సమావేశం కానుంది.   ఏపీలో….

మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టల బ్యాగ్..! ఎక్కడంటే..?

మహారాష్ట్రలో పాలిటిక్స్‌ను షేక్‌ చేస్తున్ననోట్ల కట్ల వీడియో వ్యవహారం కలకలం రేపుతోంది. మంత్రి బెడ్‌రూమ్‌లో నోట్ల కట్టలు దుమారం రేపుతున్నాయి. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్‌ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. అధికార….

స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌..

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వేడిని మరింత పెంచింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే.. బీసీలకు….

అనురాగ్ యూనివర్సిటీలో కూలిన స్లాబ్..! నలుగురు తీవ్రంగా గాయాలు..

మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని.. అనురాగ్ యూనివర్సిటీలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీ క్యాంపస్‌లో నిర్మాణం కొనసాగుతున్న.. ఒక భవనంలోని స్లాబ్ ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి….

AP

అమరావతిలో మరో ఐకానిక్ బిల్డింగ్..!

కొత్తగా ఆలోచించే ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. ఆ అడుగు.. కేవలం భవనం నిర్మాణం కోసం కాదు, భవిష్యత్తును నిర్మించేందుకు. ఎప్పుడూ చూసినట్టుండే ఓ బిల్డింగ్‌ కాదు ఇది.. చూడగానే మాటలు రానివిధంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యేలా,….

AP

ఏపీ లిక్కర్ కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితుల ఆస్తులపై కీలక ఆదేశాలు..

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన లిక్కర్‌ స్కామ్‌ కేసులో.. మరో కీలక మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియలో భాగంగా.. విజయవాడ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రూ.62.86 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేయడానికి….

ఛంగూర్ బాబా బాగోతం బట్టబయలు.. 40 బ్యాంకు ఖాతాల్లో రూ.106 కోట్లు…

ఒకప్పుడు సైకిల్‌పై తిరుగుతూ ఉంగరాలు, తాయెత్తులు అమ్ముకునే ఒక సాధారణ వ్యక్తి ఇప్పుడు ఏకంగా రూ.106 కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన మత మార్పిడుల ముఠా గుట్టు రట్టు కావడంతో జమాలుద్దీన్ అలియాస్ ఛంగూర్ బాబా అక్రమాల పుట్ట….

కృష్ణా జలాలపై మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు..!

గత పదేళ్ల పాలనలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇది ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేసేందుకు జరిగిన కుట్ర అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వం కీలక….

కేసీఆర్, జగన్‌పై మరోసారి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు..

మాజీ ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం కారణంగా తెలంగాణకు పూడ్చలేని నష్టం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు రాష్ట్ర రైతాంగానికి….

AP

ఏపీలో రేపు మెగా పేరెంట్ టీచర్ మీటింగ్.. ఒకేరోజు 2 కోట్ల మందితో..

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రేపు (గురువారం) రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని విద్యా సంస్థల్లో “మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ (పీటీఎం) 2.0” నిర్వహించనుంది. ఒకేరోజు దాదాపు 2.28….