కదిరి బ్రహ్మోత్సవాల్లో వైభవంగా ప్రజా గరుడసేవ: భక్తులతో పోటెత్తిన పురవీధులు
ప్రజా గరుడసేవపై భక్తులకు దర్శనమిచ్చిన లక్ష్మీనరసింహుడు, కదిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రజా గరుడసేవపై లక్ష్మీ సమేత పురవీధుల్లో లక్ష్మీ నరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇచ్చారు. కదిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగినవి…..









