Latest Posts

AP

పవన్ ఫుల్ క్లారిటీ.. ఇక తేల్చుకోవాల్సింది వారే..

పవన్ ఫుల్ క్లారిటీ ఇచ్చారు. పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశంలో శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. తనది వ్యక్తిగత ప్రయోజనం కాదని.. వ్యవస్థ ప్రయోజనం అని తేల్చి చెప్పారు. సొంత పార్టీ శ్రేణులకు గట్టి హెచ్చరికలు పంపారు.తన బలాన్ని, బలగాన్ని….

AP

మహాకూటమి వైపు టిడిపి అడుగులు..? మరి జనసేనో..?

టిడిపి మహాకూటమి వైపు చూస్తోందా? తనతో పాటు జనసేనను తీసుకెళ్ళనుందా? అసలు చంద్రబాబు మనసులో ఉన్న మాట ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రకరకాల ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అప్పుడే….

స్నేహితుడి రాజ్యం కోసం కదిలొచ్చిన ‘ప్రభాసుడు’.. కథ ఇదే, మైండ్ బ్లాక్..

బాహుబలి 2 అనంతరం ప్రభాస్ రేంజ్ మూవీ పడలేదు. సాహో కొంతకొంతలో పర్లేదు. రాధే శ్యామ్, ఆదిపురుష్ పూర్తిగా నిరాశపరిచాయి. ఫ్యాన్స్ హిట్ దాహంతో ఉన్నారు. ప్రభాస్ స్థాయికి తగ్గ సినిమా తీసే దర్శకుడు కావాలని ఎదురు చేస్తున్నారు. ఈ క్రమంలో….

AP

హరి ఓం.. ఆధ్యాత్మికత తర్వాతే బాబు రంగంలోకినా..?

ప్రస్తుతం చంద్రబాబు ఆలయాల సందర్శనలో బిజీబిజీగా ఉన్నారు. ప్రముఖ దేవస్థానాలను సందర్శిస్తున్నారు. శుక్రవారం తిరుమలలోని స్వామివారి దర్శనం చేసుకుని అమరావతి చేరుకోనున్నారు. శనివారం విజయవాడ కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిసెంబర్ 5న విశాఖ వెళ్ళనున్నారు. అదేరోజు సింహాద్రి అప్పన్నను దర్శించుకుని….

AP

రిషికొండ ప్యాలెస్ లో పాలనకు జగన్ రెడీ..?

అయితే విశాఖలో నాలుగు రోజులపాటు ఉండి ఉత్తరాంధ్ర పై సీఎం జగన్ సమీక్షించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఉత్తరాంధ్ర పై ప్రేమ కాదని.. రూ. 500 కోట్ల రూపాయలతో ముచ్చటపడి కట్టించుకున్న ప్యాలెస్ లో నాలుగు రోజులు పాటు విడిపించేందుకేనని తెలుస్తోంది…..

కేసీఆర్‌ బిగ్‌ ట్విస్ట్‌.. పరేషాన్ లో జనం..!

3న ఫలితాల ప్రకటన.. తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో.. రాష్ట్రమంతా ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు గులాబీ శిబిరాన్ని టెన్షన్‌ పెడుతున్నాయి. ఈ తరుణంలో డిసెంబర్‌ 4వ తేదీ మధ్యాహ్నం 2….

తెలంగాణలో తేలిన లెక్క.. రీపోలింగ్ పై ఈసీ స్పష్టత..

రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికల పోలింగ్ జరిగింది. మొత్తం 70.74% పోలింగ్ నమోదయింది. అయితే 2018 తో పోల్చుకుంటే మూడు శాతం తక్కువే. మరోవైపు పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఓట్లు ఎక్కువగా నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్….

ఓటీటీలోకి పొలిమేర 2…

చిన్న సినిమాగా వచ్చి సూపర్ హిట్ అయిన మూవీ మా ఊరి పొలిమేర 2. ఈ మూవీకి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 8న పొలిమేర 2 ను ఓటీటీలో రిలీజే చేయనున్నారని సమాచారం. పొలిమేర 2 మూవీ డిస్నీ….

AP

బీసీలకు రక్షణ చట్టం తెస్తామన్న లోకేష్..

టీడీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని నారా లోకేష్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడలో శెట్టిబలిజ సామాజిక వర్గంతో ఆయన సమావేశయ్యా రు. స్థానిక సంస్థ రిజర్వేషన్లలో బీసీలకు జగన్ ప్రభుత్వం 10 శాతం కోత….

AP

జనసేన స్థానాలు ఫిక్స్.. బిజెపి వస్తే మారనున్న లెక్క..

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలను ప్రారంభించాయి. అధికార వైసీపీ దూకుడు మీద ఉండగా.. టిడిపి, జనసేన సైతం స్పీడ్ పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ 1న జనసేన విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. అక్కడకు ఒకటి, రెండు రోజుల్లో….