Latest Posts

AP

మిగ్ జామ్ పై ప్రధానికి చంద్రబాబు లేఖ.. జాతీయ విపత్తుగా ప్రకటించాలని విజ్ఞప్తి..

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మిగ్ జామ్ తుపాను ప్రభావం వల్ల నష్ట పోయిన ప్రజల గురించి ప్రధాని మోదీకి లేఖ రాశారు. తుపాను వల్ల తీవ్రంగా నష్ట పోయిన రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని లేఖలో కోరారు. తుపాను కారణంగా కురిసిన….

AP

తిరుపతి లడ్డూపై మరో వివాదం…

తిరుపతి అనగానే టక్కున గుర్తుకు వచ్చేది శ్రీవారి లడ్డు ప్రసాదం. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు లడ్డూ ప్రసాదాన్ని విధిగా స్వీకరిస్తారు. అంతే కాకుండా ఇంటికి వచ్చిన తర్వాత బంధువులకు, తెలిసిన వాళ్లకు పంచుతుంటారు. కొందరైతే ఏకంగా లడ్డూల కోసం….

యశోధ ఆస్పత్రికి నేరుగా వచ్చి… కేసీఆర్ ముందర నిలిచి.. రేవంత్ పరామర్శ వైరల్..

కేసీఆర్‌ను పరామర్శించిన అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆస్పత్రిలో కేసీఆర్‌ను పరామర్శించానని.. ఆయన కోలుకుంటున్నారని అన్నారు. వైద్యం కోసం అన్ని రకాలుగా పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. కేసీఆర్‌ త్వరగా కోలుకొని అసెంబ్లీకి రావాలని.. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడాలని….

ప్రభాస్ ‘సలార్’ సెన్సార్ పూర్తి..? నిడివి ఎంతో తెలుసా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న మూవీ ‘సలార్’. ఈ చిత్రం డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్దమైంది. తాజాగా ‘సలార్’ సెన్సార్ పూర్తయిందనే న్యూస్ వైరల్ అయ్యింది. నెక్స్ట్ వీకెండ్ లో ప్రభాస్ మాత్రమే….

AP

ఆ నేతలకు టిక్కెట్లు లేనట్టే.. చంద్రబాబు ఫిక్స్..

2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయింది. 152 స్థానాల్లో ఆ పార్టీకి ఓటమి తప్పలేదు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన చాలామంది అభ్యర్థులు నియోజకవర్గ ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. ఈసారి పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. కానీ….

AP

ఏపీ రాజకీయాలను షేక్ చేసేలా జగన్ సంచలన నిర్ణయం..

అయితే విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.ఆర్థిక సామాజికపరంగా బలమైన నేతలను బరిలో దించితేనే ప్రయోజనం ఉంటుందని సీఎం జగన్ ఆలోచన….

24 గంటల కరెంటు వెనుక అప్పులు.. నష్టాల చీకట్లు.!

‘‘తెలంగాణలో విద్యుత్‌ వినియోగం పెరిగింది. రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇస్తున్నాం.. దేశంలో అత్యధిక కరెంటు వినియోగిస్తున్న రాష్ట్రం తెలంగాణ. మోటార్లకు మీటర్లు పెట్టుమంటే.. నేను సచ్చినా పెట్ట అన్న.. కాంగ్రెస్‌ కావాల్నా.. కరెంటు కావాల్నా’’ ఇవీ మొన్నటి వరకు తెలంగాణ….

కేసీఆర్ శిష్యులకు రేవంత్‌ షాక్‌..!

తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్‌ సర్కార్‌, గత పాలకుల మరకలు తనకు అటుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. పాలనపై పట్టు సాధించడమే లక్ష్యంగా ప్రమాణస్వీకారం చేసిన రోజు నుంచే ప్రక్షాళన మొదలు పెట్టింది. డిసెంబర్‌ 7న ముఖ్యమంద్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి అదే….

ప్రజల నుంచి నేరుగా సీఎం దరఖాస్తుల స్వీకరిస్తే ఎలా ఉంటుందో తెలుసా..?

తెలంగాణ సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన విధంగా.. జ్యోతిరావుపూలే ప్రజాభవన్‌లో శుక్రవారం ప్రజాదర్బార్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా బాధితులు భారీగా ప్రజాభవన్‌కు తరలి వచ్చారు. దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి బాధితులు, వివిధ ప్రాజెక్టుల నిర్వాసితులు ఎక్కువగా వచ్చారు. ముందుగా ప్రజాభవన్‌….

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!

తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. సోనియా బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి….