ఐకాన్ గా నితిన్…?
“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న….
“ఓ మై ఫ్రెండ్” మరియు మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ హీరోగా “వకీల్ సాబ్” సినిమా కి కూడా దర్శకత్వం వహించారు. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న….
ట్రిపులార్కు ఆస్కార్ అవార్డు రాకతో మీసం మేలేసింది టాలీవుడ్. 95వ అకాడమీ అవార్డుల్లో భారత డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ది ఎలిఫెంట్ విష్పరర్స్కు కూడా ఆస్కార్ దక్కింది. తమిళంలో తెరకెక్కిన ది ఎలిఫెంట్ విష్పరర్స్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ గెలుచుకుంది…..
హీరోయిన్స్ పెళ్లి, లవ్ స్టోరీల గురించి నిత్యం ఎదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఆ హీరోయిన్ పెళ్లి చేసుకోబోతుంది. ఫలానా హీరోతో రిలేషన్ లో ఉంది అంటూ రకరకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. చాలా మంది వాటిని పట్టించుకోరు…..
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న YCPపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రావారు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు. మంత్రి ఉషశ్రీ చరణ్ని డబ్బుల పంపిణీపై క్యాడర్ కు, అధికారులకు సూచనలు ఇస్తున్న వీడియో బయట….
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లో టౌన్ ప్లానింగ్ పేపర్లీక్ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసే ఉద్యోగి ప్రవీణ్కుమారే పేపర్లీక్కి కారణమని పోలీసులు గుర్తించారు. ఈ కేసులో హనీట్రాప్ కీలకంగా మారింది. ఓ యువతి కోసమే….
తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వ్యవహారం మరింత ముదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు.. మరోసారి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ను టార్గెట్ చేశారు. యూనివర్సిటీలో నియమకాలపై బిల్లును గవర్నర్ పెండింగ్ లో పెట్టి నిరుద్యోగుల ఆశలపై నీళ్లుజల్లుతున్నారని ఎమ్మెల్యే,….
అబ్బాయ్, బాబాయ్ రానా, వెంకటేశ్లు తొలిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ రానా నాయుడు. నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోన్న విషయం తెలిసిందే. వెంకటేష్ మొదటి సారి ఒక వెబ్ సిరీస్లో నటించడంతో అందరి దృష్టి దీనిపై….
తెలుగు సినిమా కాదు.. ఇండియన్ సినిమా హిస్టరీలో ఇదో మైల్స్టోన్. ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. భారత సినిమా ఆస్కార్ కల నెరవేరింది. ప్రపంచ వేదికపై తెలుగు సినిమా చరిత్ర సృష్టించింది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన RRRమూవీ ఆస్కార్ వేదికపై….
విరాట్ కోహ్లీతో పాటు ఫ్యాన్స్ మొత్తం నెలల తరబడి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారంతో కోహ్లీ 75వ సెంచరీ కోసం యావత్ దేశం ఎదురు చూపులు ఫలించాయి. అహ్మదాబాద్ టెస్ట్లొ కెరీర్లో 75వ సెంచరీ బాదేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు….
2015లో ఈడీ స్పెషల్ ప్రాసిక్యూటర్గా నియమితులయ్యారు నితీష్ రాణా. అప్పటి నుంచి ఎన్నో కేసుల్లో ఈడీ తరపున వాదనలు వినిపించారు. నిన్నటివరకు నిందితులకు సూటి ప్రశ్నలు వేసిన ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్.. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఐతే తాను….