టీటీడీకి రూ.20 లక్షలు విరాళం
టీటీడీ మాజీ సీవీఎస్వో దామోదర్ తన కుటుంబ సభ్యులైన ఈ.కృష్ణకాంత్, యస్.అజయ్ చౌదరిల పేర్ల మీదుగా వేంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్టుకు మంగళవారం చెరో రూ.10 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలలోని….










