Latest Posts

AP

ఢిల్లీలో డిప్యూటీ సీఎం.. పిఠాపురం అభివృద్ధికి పవన్ ప్రత్యేక చొరవ..!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కల్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన, బుధవారం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో సమావేశమయ్యారు. పిఠాపురంలో చేపట్టాల్సిన పలు కీలక రైల్వే….

ఆధార్ సేవలు ఇకపై ఇంట్లోనే..!

ఆధార్ కార్డు వినియోగదారులకు భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) శుభవార్త చెప్పింది. ఆధార్ సేవలను మరింత సులభతరం చేస్తూ సరికొత్త ఫీచర్లతో కూడిన కొత్త ఆధార్ యాప్ పూర్తి వెర్షన్‌ను బుధవారం అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా పౌరులు….

AP

జనసేన కాదు.. కామసేన: ఎమ్మెల్యే శ్రీధర్ వీడియోపై భగ్గుమన్న ఆర్కే రోజా..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు సంబంధించిన రాసలీలల వీడియో వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనపై మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇది జనసేన కాదని, మహిళల జీవితాలతో ఆడుకుంటున్న ‘కామసేన’ అని….

మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అమిత్ షా రాక..!

తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సిన్హా రానున్నారని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు తెలిపారు. ఎన్నికల ప్రచారం కోసం జాతీయ….

లియర్ జెట్ విమానాల భద్రతపై ప్రశ్నలు: వీఎస్ఆర్ సంస్థ యజమాని ఘాటు సమాధానం!

బారామతి విమాన ప్రమాదంలో అజిత్ పవార్ దుర్మరణం చెందిన తర్వాత, వీఎస్ఆర్ (VSR) ఏవియేషన్ సంస్థకు చెందిన లియర్ జెట్-45 (Learjet 45) మోడల్ విమానాల భద్రతపై విమర్శలు వెల్లువెత్తాయి. గతంలో 2023లో కూడా ఇదే రకమైన విమానం ముంబైలో క్రాష్….

మేడారం జాతరలో విషాదం: జంపన్న వాగులో భక్తుడి మృతి.. రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల దుర్మరణం!

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర బుధవారం ఘనంగా ప్రారంభమైంది. అయితే, భక్తుల రద్దీ పెరుగుతున్న వేళ జంపన్న వాగులో స్నానానికి వెళ్లిన ఒక భక్తుడు నీటిలో మునిగి మరణించాడు. మృతుడు మంచిర్యాల జిల్లాకు చెందిన వ్యక్తిగా….

AP

ముదిగుబ్బ బీసీ బాలికల హాస్టల్ తనిఖీ: వసతులపై వెంగమేష్ చౌదరి, చల్లా శ్రీనివాసులు సంతృప్తి!

ముదిగుబ్బ జనవరి 28:- (YES 9 TV):- జాతీయ మానవ హక్కుల కౌన్సిల్ సౌత్ స్టేట్స్ గౌరవాధ్యక్షులు బాసినేని వెంగమేష్ చౌదరి, సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చల్లా శ్రీనివాసులు బుధవారం ముదిగుబ్బ పట్టణంలో స్థానిక దొరిగల్లు రోడ్డులో ఉన్న బీసీ….

AP

పెనుగొండలో ‘మై భారత్ – మై ఓట్’ అవగాహన ర్యాలీ: రేపు ఉదయం భారీ ఏర్పాట్లు!

ముదిగుబ్బ జనవరి 28 :- (YES 9 TV):- శ్రీ సత్యసాయి జిల్లా బిజెపి అధ్యక్షులు జీ ఎం శేఖర్ గారు రాష్ట్ర యువ మోర్చా అధ్యక్షులు ఎస్. సునీల్ రెడ్డి గారి సూచనల మేరకు రేపు ఉదయం. 10.30.కు పెనుగొండ….

AP

విద్యార్థుల ప్రాణాలతో నారాయణ పాఠశాల చెలగాటం: పెట్రోల్ బంక్ పక్కనే స్కూల్ నిర్వహణపై AISP ఆగ్రహం.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న నారాయణ పాఠశాల పై చర్యలు తీసుకోవాలని MEO గారికి వినతి పత్రం ఇస్తున్న AISP నాయకులు. పెట్రోల్ బ్యాంకు అనుకోని స్కూల్ నడుపుతూ 1000 మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతూన్న విద్యాశాఖ అధికారులు మరియు….

రాష్ట్రపతి విందులో సమంత: గణతంత్ర వేడుకల్లో నటి భావోద్వేగం.. అరుదైన గౌరవం!

భారత 77వ గణతంత్ర దినోత్సవం (2026) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక ‘ఎట్ హోమ్’ (At Home) విందుకు అగ్ర నటి సమంతకు ఆహ్వానం దక్కింది. ఈ గౌరవప్రదమైన కార్యక్రమంలో ఆమె పాల్గొని,….