చిత్తూరులో ఘోర ప్రమాదం: పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్ – 17 మంది విద్యార్థులకు గాయాలు
పాఠశాల బస్సును ఢీకొన్న కంటైనర్. 17 మంది విద్యార్థులకు గాయాలు. చిత్తూరు జిల్లా ఎస్.ఆర్. పురం మండలంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మండల పరిధిలోని క్షీరసముద్రం బీసీ కాలనీ వద్ద నిలిపి ఉన్న పాఠశాల బస్సును వెనుక….










