Latest Posts

AP

డ్రగ్స్ వద్దు బ్రో

డ్రగ్స్ వద్దు బ్రో మాదకద్రవ్యాలు సేవించడం వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకొని భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని నల్లమాడ ఎస్సై సతీష్ కుమార్ తెలిపారు. నల్లమడలో వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల విద్యార్థులను ఉద్దేశించి ఎస్సై….

AP

నీరాలవంక తండాలో ప్రభుత్వ ఉద్యోగి ఘాతుకం: వ్యక్తిపై కొడవలితో దాడి, గ్రామస్థుల ఆందోళన

శ్రీ సత్య సాయి జిల్లా నల్లమాడ మండలం, నీరాలవంక తండా గ్రామం నందు చల్లప్ప నాయక్ అనే వ్యక్తి పై విజయ్ నాయక్ అనే ఒక ప్రభుత్వ ఉద్యోగి విచక్షణా రహితంగా కొడవలితో దాడి చేసి అతని తలపై తీవ్రమైన గాయం….

వెండితెరపై ‘ఆపరేషన్ సిందూర్’ గర్జన: వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో రియల్ యాక్షన్ డ్రామా!

భారత సైన్యం గత ఏడాది మే నెలలో పాకిస్థాన్ భూభాగంలో అత్యంత రహస్యంగా నిర్వహించిన ‘ఆపరేషన్ సిందూర్’ ఇతివృత్తంతో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతోంది. సంచలన చిత్రాల దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించబోతుండగా, ప్రముఖ నిర్మాత భూషణ్ కుమార్….

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీసీల ప్రభంజనం: 61 శాతం సీట్లు కైవసం!

తెలంగాణలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు అద్భుతమైన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో మొత్తం వార్డులు, డివిజన్లలో 61 శాతానికి పైగా స్థానాలను బీసీ అభ్యర్థులే గెలుచుకోవడం విశేషం. వాస్తవానికి మున్సిపాలిటీల్లో 28.22 శాతం, కార్పొరేషన్లలో….

AP

బొత్సకు హెరిటేజ్ సంస్థ షాక్: నిరాధార ఆరోపణలపై లీగల్ నోటీసులు జారీ!

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణపై హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ చట్టపరమైన చర్యలకు సిద్ధమైంది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధారమైన మరియు అసత్య ఆరోపణలు చేశారంటూ ఆయనకు లీగల్ నోటీసులు జారీ చేసింది. రాజకీయ లబ్ధి కోసమే బొత్స ఉద్దేశపూర్వకంగా ఇలాంటి వ్యాఖ్యలు….

ఐబొమ్మ రవికి బెయిల్: 90 రోజుల తర్వాత విడుదల.. హైకోర్టు పెట్టిన 12 కఠిన షరతులు ఇవే!

ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ’ (iBomma) నిర్వాహకుడు ఇమంది రవి ఎట్టకేలకు చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యారు. సినిమా పైరసీ ఆరోపణలపై అరెస్ట్ అయిన ఆయన గత 90 రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఇమంది రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై….

AP

వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం…..

అనంతపురం జిల్లా, రాయదుర్గం నియోజకవర్గం * వైభవంగా శ్రీ మద్దానేశ్వరస్వామి 88వ రథోత్సవం * భక్త జనసందోహం నడుమ కన్నుల పండువగా రథోత్సవం * ఆంధ్ర–కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు * పటిష్టమైన పోలీసు బందోబస్తు అనంతపురం జిల్లా….

ప్రత్యూష మృతి కేసు: సుప్రీంకోర్టు తీర్పుపై తల్లి సరోజినీదేవి ఆవేదన – 24 ఏళ్ల పోరాటం!

సుదీర్ఘ కాలంగా సాగుతున్న సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుపై ఆమె తల్లి సరోజినీదేవి స్పందించారు. ఈ కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించడాన్ని ఆమె స్వాగతించారు. అయితే, తన కూతురి….

AP

వైద్యుడి స్పర్శలోని శక్తికి సాటిలేదు: మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో మంత్రి నారా లోకేశ్

మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ యువ వైద్యులకు దిశానిర్దేశం చేశారు. సంపద లేదా హోదా వల్ల కాకుండా, ప్రాణదాతలుగా సేవలందించడం వల్లే సమాజంలో….

కేసీఆర్ పుట్టినరోజున హరిత కానుక: సుందర్బన్స్‌లో 10,000 మడ అడవుల మొక్కలు

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మరియు బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) 72వ జన్మదినం సందర్భంగా పర్యావరణ పరిరక్షణలో ఒక అద్భుతమైన ఘట్టం చోటు చేసుకుంది. కేసీఆర్ ప్రారంభించిన ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో పశ్చిమ….