వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు: “అమరావతి పేరుతో లూటీ.. శ్వేతపత్రం విడుదల చేయండి”
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల రాజధాని అమరావతి నిర్మాణం కోసం చేపడుతున్న రెండో విడత భూసమీకరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో ఇప్పటికే సేకరించిన తొలి విడత 54 వేల ఎకరాల్లో రాజధాని ఎక్కడ నిర్మించారని ఆమె ప్రభుత్వాన్ని….










