Latest Posts

పంత్‌ యాక్సిడెంట్‌పై కపిల్‌ ఘాటు వ్యాఖ్యలు

ఇండియన్‌ క్రికెట్‌ టీమ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ గత శుక్రవారం తెల్లవారుఝామున ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలుసు కదా. తన కారులో ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో పంత్ కారు….

రెండు సంవత్సరాలుగా టి20 ప్రపంచ కప్ ల్లో వరుస వైఫల్యాలు

రెండు సంవత్సరాలుగా టి20 ప్రపంచ కప్ ల్లో వరుస వైఫల్యాలు ఎదురయ్యాయి. మరో వైపు కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతున్నారు.. దీనివల్ల వివిధ టోర్నీల్లో టీం ఇండియా భారీ మూల్యాలను చెల్లించుకున్నది. దీనికి తోడు ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన….

ఆహా అనిపిస్తున్న ఫ్లిప్కార్ట్ న్యూ ఇయర్ ఆఫర్స్..

కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు అన్ని వస్తువులపై ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ ట్రెండ్ షాపుల్లోనే కాకుండా ఈ కామర్ సంస్థల్లో కూడా కొత్త సంవత్సరం ఆఫర్లతో విక్రయిస్తోంది. చాలామంది ఫ్లిప్కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొంటూ….

కరోనా వైరస్ కేసులు పెరగడంతో భారత ప్రభుత్వం ముందే అలర్ట్

ఎప్పుడో 2019లో చైనాలో పుట్టిన కరోనా అనేక దేశాలను వణికించింది, ఇంకా వణికిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కోవిడ్ కొత్త వేవ్ వచ్చే అవకాశాలు భారీగా ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చైనాతో సహా మరో ఐదు….

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌లో స్వల్పమార్పు

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10, 12 తరగతుల పరీక్షల షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడీ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది సీబీఎస్ఈ బోర్డు. సీబీఎస్ఈ బోర్డు పదవ తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15….

AP

6093 ఖైదీ డ్రెస్‌ ఉతికించి పెట్టుకో జగన్ రెడ్డి: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ అంటూ నిరసనలు తెలుపుతోంది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రోడ్ షోలు….

AP

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు

ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ అనేక ఆఫర్లు ప్రకటిస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ దీటుగా లాభాల బాట పట్టించేందుకు వివిధ రకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్లకు టికెట్‌లో 25 శాతం రాయితీ ఇస్తున్న విషయం తెలిసిందే. తాజాగా పండుగ సీజన్‌ నేపథ్యంలో….

AP

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌

ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది. ఈ ఏడాది ఆరు సబ్జెక్టులకు మాత్రమే పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ దేవానందరెడ్డి తెలిపారు. ప్రతి….

ప్రేక్షకులు లేక వెల వెల బోతున్న పాక్ స్టేడియాలు..

పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు పరిస్థితి. చాలా కాలం తర్వాత ఈ ఏడాదే సొంత గడ్డపై క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు వస్తారని ఆశించింది పాకిస్థాన్. అయితే పాక్ జట్టు….

పంత్‌ ఫొటోలు షేర్ చేసిన వారికి సిగ్గుండాలి.. రోహిత్ భార్య ఫైర్

టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ శుక్రవారం ఉదయం కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరూ అతడు త్వరగా కోరుకోవాలని ఆశించారు. దిల్లీ-దెహ్రాదూన్ హైవేలో జరిగిన ఈ ఘటనతో దేశవ్యాప్తంగా హాట్….