Latest Posts

బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్..ఎమ్మెల్సీ కవిత కేసు కంచి

ఎమ్మెల్సీ కవిత కేసు కథ కంచికి చేరిందా..? ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ సైలెంట్ అయిపోయిందా..? ఎందుకు ఈ కేసుపై ఎలాంటి అప్‌డేట్ రావడం లేదు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఈ విషయంపై చర్చ జరుగుతోంది. అటు ఎమ్మెల్యేల కొనుగోలు….

AP

చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ సపోర్ట్.. సీఎం జగన్‌పై ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్ షోలు, సభలు నిషేధించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. బుధవారం చంద్రబాబు నాయుడు కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కుప్పంలో పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాటలు జరిగిన విషయం తెలిసిందే…..

భారత్‌తో రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు

భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో శ్రీలంక భారీ స్కోరు సాధించింది. పుణె వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో లంక జట్టు 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఆరంభం నుంచి ధాటిగా ఆడిన పర్యాటక జట్టు భారీ స్కోరు సాధించింది…..

AP

కేసీఆర్, జగన్‌.. షాక్‌లు ఇవ్వటంలో తగ్గేదేలే!!

ఆ ఇద్దరూ ముఖ్యమంత్రులే.. కాకపోతే ఒకరు సీనియర్‌.. ఒకరు జూనియర్‌.. కానీ ఇద్దరి ఆలోచనా విధానం ఒక్కటే. ఒకరి పథకాలను ఒకరు అమలు చేస్తున్నారు. ప్రత్యర్థులను బలహీన పర్చడంలోనూ ఇద్దరి ఆలోచన ఒక్కటే. ఇద్దరూ ఒకే బాటలో ప్రయాణం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది…..

ప్రచార రథాన్ని అడ్డుకున్న పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ

తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు.. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి….

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు

హైదరాబాద్‌లో మళ్లీ ఐటీ దాడులు మొదలయ్యాయి. బుధవారం తెల్లవారుజాము నుంచే అధికారులు దాడులు మొదలు పెట్టడం కలకలం రేపుతోంది. 20 బృందాలుగా విడిపోయిన ఐటీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలిలోని ఎక్సెల్ ప్రధాన కార్యాలయంలో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా….

ఈ ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే రూ.2500 చేతికి.. ఎగబడ్డ జనం

ఏటీఎం నుంచి రూ.500 విత్ డ్రా చేస్తే.. రూ.2500 వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? వచ్చినకాడికి విత్ డ్రా చేసుకుని మెల్లగా అక్కడ నుంచి జారుకుంటారు. ఇంకా ఫ్రెండ్స్‌కు ఫోన్ చేసి విషయం చెప్పి.. వాళ్లను అక్కడికి పంపిస్తారు. కానీ ఓ….

AP

ఏపీలో ఉన్నది ప్రభుత్వమా, రాచరిక పాలనా..జీవో నెంబర్ 1పై కోర్టుకు వెళ్తాం

జనసేన నేత, సినీ నటుడు నాగబాబు ఏపీ ప్రభుత్వంపై మరోసారి తన అక్కసు ప్రదర్శించారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీవో నెంబర్ 1ను విమర్శిస్తూ ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ వివరాలు మీ కోసం.. కందుకూరు, గుంటూరులో టీడీపీ అధినేత….

మెరుగైన వైద్య కోసం షిఫ్టింగ్…పంత్‌ను ముంబయికి తరలింపు..

టీమిండియా క్రికెటర్ రిషభ్ పంత్‌కు ఇటీవల కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తన హోమ్ టౌన్ రూర్కికి వెళ్లి తిరిగి వస్తుండగా.. దిల్లీ-దెహ్రాదూన్ హైవైపే ఆతడికి డిసెంబరు 30న ప్రమాదం జరిగింది. దిల్లీలోని మ్యాక్స్ ఆసుపత్రి చికిత్స పొందుతున్న అతడిని….

AP

ఏపీపై కేసీఆర్ దండయాత్ర

గంగను చూస్తే గౌరికి మంట గౌరిని చూస్తే గంగతో తంట ..ఎట్టా చెప్పయ్య బ్రహ్మయ్య… ఇద్దరు భార్యల మధ్య నలిగిపోతూ ‘ఏవండీ ఆవిడ వచ్చింది’ సినిమాలో శోభన్ బాబు పాడే పాట ఇది. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు మొదలుపెట్టాలనుకుంటున్న తెలంగాణ సీఎం….