Latest Posts

AP

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు

77వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గొన్న కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌ శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు కదిరి పట్టణం నందు పలు చోట్ల జెండా వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు మొదటగా మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా వందనం కార్యక్రమంలో….

AP

“నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగా 77వ గణతంత్ర వేడుకలు: జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎంపీపీ సునీతమ్మ”

జనవరి 26 శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ ఎంపీడీఓ కార్యాలయం లో ఘనతంత్ర వేడుకలు ఘనంగా నిర్యహించారు నల్లమాడ మండలం ఎంపీడీఓ కార్యాలయం లో నిర్యహించిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి, మండల ఎంపీడీఓ ఇంచార్జ్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి గారు….

రవితేజతో ఎస్‌జే సూర్య మైండ్ గేమ్: మాస్ మహారాజా హారర్ థ్రిల్లర్‌లో విలన్‌గా వెర్సటైల్ యాక్టర్?

టాలీవుడ్ ‘మాస్ మహారాజా’ రవితేజ తన కెరీర్‌లో తొలిసారిగా ఒక హారర్ థ్రిల్లర్ జోనర్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి….

AP

నగరిని కుప్పం తరహాలో అభివృద్ధి చేస్తా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ హామీలు

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఈ ప్రాంతాన్ని తన సొంత నియోజకవర్గమైన కుప్పం తరహాలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. శనివారం జరిగిన ‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, నగరి….

మేడారం జాతరకు ఆర్టీసీ మెగా ప్లాన్: 4 వేల బస్సులు, 10 వేల మంది సిబ్బందితో ‘అన్-స్టాప్పబుల్’ సేవలు

ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ (TG-RTC) మునుపెన్నడూ లేని విధంగా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈ నెల 28 నుంచి 31 వరకు జరగనున్న ఈ మహా జాతర కోసం రాష్ట్రవ్యాప్తంగా 51….

నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం: నుమాయిష్ పర్యటన వాయిదా వేసుకోవాలని సీపీ సజ్జనార్ విజ్ఞప్తి

హైదరాబాద్‌లోని నాంపల్లిలో గల ఒక ఫర్నిచర్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ (DRF)….

AP

ఘనంగా జాతీయ ఓటర్స్ దినోత్సవం..

అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ ఓటర్స్ దినోత్సవం అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో రాజనీతి శాస్త్రం శాఖ అధ్యాపకులు సిరాజ్ అలీ ఖాన్ అధ్యక్షతన జాతీయ….

‘క్రింజ్’ కామెంట్లపై అనిల్ రావిపూడి ఆవేదన.. నటుడు హర్ష వర్ధన్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వరుస విజయాలు అందుకుంటున్నా, సోషల్ మీడియాలో ఆయన సినిమాలపై వచ్చే ‘క్రింజ్ కామెడీ’ అనే విమర్శలు ఆయన్ని తీవ్రంగా బాధపెడుతుంటాయని నటుడు హర్ష వర్ధన్ వెల్లడించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, విమర్శకులు….

సిట్ విచారణలో ఎదురుదాడి చేసిన కేటీఆర్: “ప్రభుత్వం లీకులతో బతుకుతోంది”

ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) విచారణ ఎదుర్కొన్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారులు తనను ప్రశ్నించడం కంటే, తానే వారిని నిలదీశానని ఆయన స్పష్టం చేశారు. విచారణలో కొత్త విషయాలేమీ లేవని, అడిగిందే….

AP

నల్లమాడలో కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులకు క్వింటాకు రూ. 8,000 మద్దతు ధర

శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలంలోని చెరువువాండ్ల పల్లి గ్రామంలో ఉన్నటువంటి FPO కార్యాలయం నందు నిర్వహించిన కందులు కొనుగోలు కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి గారు అబ్దుల్ హక్ మాట్లాడుతూ నల్లమాడ మండలంలోని కంది పంట సాగు చేసిన రైతులు….