Latest Posts

AP

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని వ్యాఖ్యలు

నేనొక ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. ఒక్కసారిగా అక్కడున్నవారిలో కలకలం రేగింది. కాదంటూ కేకలు పెట్టారంతా. అయినా పవన్ కళ్యాన్ తన వ్యాఖ్యలు కొనసాగించారు. అసలేం జరిగింది..పవన్ ఎందుకీ వ్యాఖ్యలు చేశారు..ఆ వివరాలు మీ కోసం……

AP

ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ

ఏపీలోని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో భారీగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ వైద్య కళాశాలల్లో మొత్తం 631 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు భర్తీ కానున్నాయి. ఏపీ….

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

బ్రెజిల్ ఫుట్‌బాల్ దిగ్గజం పీలే ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కీమో థెరఫీకి అతడు స్పందించడం లేదని సమాచారం. గత ఏడాది పేగు క్యాన్సర్ బారిన పడ్డాడు పీలే. అతడి పెద్ద పేగు నుంచి కణితిని డాక్టర్లు….

ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో రహస్య భేటీ..

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు దూకుడుగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించిన ఈడీ, ఐదుగురిని అరెస్టు కూడా చేసింది. ఇందులో ముగ్గురు తెలుగువారే కావడం గమనార్హం. ఇటీవల కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ షీట్‌లో తెలంగాణ….

నాలుగోసారి.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరోసారి ప్రమాదం..

ఇండియన్ రైల్వేస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన గాంధీనగర్-ముంబై వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ మరోసారి ప్రమాదానికి గురైంది. గురువారం సాయత్రం గుజరాత్‌లోని ఉద్వాడ మరియు వాపి స్టేషన్ల మధ్య పశువులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంతో రైలు ముందు భాగానికి చిన్నపాటి….

కాంగ్రెస్ నుంచి వచ్చిన ముగ్గురు నేతలకు కీలక పదవులు.. బీజేపీలో పదవుల జాతర..

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సరాల సమయం ఉన్నా.. బీజేపీ ఇప్పటి నుంచే సన్నాహాలు ఇప్పటి నుంచే ప్రారంభించింది. ఇతర పార్టీల నుంచి నేతలను తమ పార్టీలోకి చేర్చుకుంటూ మరింత బలం పెంచుకుంటోంది. మరోవైపు ఇటీవలె కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో….

జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు

జూబ్లీహిల్స్ పరిధిలో ట్రాఫిక్ మళ్లింపుల మీద పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్న క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వివరణ ఇచ్చారు. అసలు జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రయాణ మార్గలను మార్పు చేయవలసిన అవసరం ఏమిటి? అని అంటూ మొదలు పెట్టి సుదీర్ఘ వివరణ….

AP

చిత్రావతి రిజర్వాయర్‌లో విహారం…బోటులో సీఎం జగన్ మోహన్ రెడ్డి షికారు..

సీఎం జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. లింగాల మండలం పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద శుక్రవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో పర్యాటకులను ఆకర్షించే విధంగా రూ.4.1….

పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత

పాకిస్థాన్‌లో వచ్చే ఏడాది జరిగే ఆసియా కప్ వివాదం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పాక్ ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నీలో ఆడేందుకు టీమిండియా విముఖత చూపిస్తోంది. మరోపక్క దాయాది దేశం కూడా భారత్ తమ దేశంలో వచ్చి ఆడకుంటే.. తాము కూడా ఇండియాలో….

AP నుంచి తెలంగాణకు.. అమర్ రాజాకు కేటీఆర్ స్వాగతం

ఏపీలో జగన్ సర్కార్ వల్ల బాధితుడిగా మారిన అమర్ రాజా కంపెనీ అధినేత, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా తన కంపెనీని తెలంగాణకు మార్చేశాడు. ప్రత్యర్థి పార్టీ ఎంపీ కంపెనీ అని జగన్ సర్కార్ పర్యావరణ నిబంధనలతో ‘అమర్ రాజా’ కంపెనీకి….