అమరావతి రైతులకు తీపికబురు: 921 ప్లాట్ల కేటాయింపుపై క్లారిటీ, త్వరలో మిగిలిన రిజిస్ట్రేషన్లు పూర్తి
అమరావతి రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి ప్లాట్ల కేటాయింపు మరియు పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాయపూడి సీఆర్డీఏ కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో (కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్….










