Latest Posts

మరో అగ్రరాజ్యంగా మారుతుంది… అమెరికా వైట్‌హౌస్ అధికారి జోస్యం

ప్రపంచంలో భారత్‌ ఎదుగుదలపై అమెరికా వైట్‌హౌస్ స్పందించింది. అమెరికాకు భారత్ మిత్రదేశంగా ఉండదని.. మరో సూపర్ పవర్‌గా అవతరిస్తుందని వైట్ హౌస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. గత 20 ఏళ్లలో భారత్-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరే ఇతర దేశాల మధ్య జరగనంత….

గుజరాత్‌లో AAPకు ఫిరాయింపు

గుజరాత్‌లో తొలి ప్రయత్నంలోనే 13 శాతం ఓటింగ్ దక్కించుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకు అప్పుడే ఫిరాయింపు బెడద ప్రారంభమైంది. గెలిచిన మూడోరోజే ఆ ఎమ్మెల్యే జంపింగ్ జపాంగ్ మంత్రం జపిస్తున్నాడు. ఆ ఎమ్మెల్యే ఎవరు, కారణాలేంటి.. ఆమ్ ఆద్మీ పార్టీ గుజరాత్….

పోస్టాఫీసు ఉద్యోగాలు: 60,544 పోస్టులు

పోస్ట్ ఆఫీస్ రిక్రూట్‌మెంట్ 2022: ఇండియన్ పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానించింది. మొత్తం 60,544 మెయిల్ గార్డ్ (మెయిల్ గార్డ్) మరియు పోస్ట్ మ్యాన్ (పోస్ట్ మ్యాన్) పోస్టులు ఖాళీగా ఉన్నాయి….

RAMCHARAN – బుచ్చిబాబు సినిమా దిమ్మతిరిగే బడ్జెట్..

ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో సాలిడ్ హిట్ అందుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ లను లైనప్….

రాజకీయ ప్రేరేపిత కేసులు…అప్పుడు కనిమొళి, ఇప్పుడు కవిత..

ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే, కేంద్రం పంజరంలో చిలుక అన్నా సరే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ బృందం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇందులో రాజకీయ ప్రేరేపిత కేసులు ఉండవచ్చు. ఇబ్బందులు ఉండవచ్చు.. జై ళ్ళకు పంపించడాలు కూడా….

టీమిండియా యువ ఆటగాడు ఇషాన్ కిషన్.. అద్భుతమే చేశాడు

  శనివారం నాడు బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డేలో అద్భుతమే చేశాడు. తొలి సెంచరీనే డబుల్‌గా మలచి అరుదైన ఘనతను సాధించాడు. అంతేకాకుండా అత్యంత వేగంగా 126 బంతుల్లోనే ద్విశతకం చేసిన ఆటగాడిగా రికార్డు దక్కించుకున్నాడు. దీంతో సర్వత్రా అతడిపై ప్రశంసల….

AP

YCP ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..

YSRCP Twitter Hacked: ఏపీలో అధికార వైఎస్సార్సీపీ ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాకర్ చేశారు. వైఎస్సార్సీపీ పేరు మారు పేరు పెట్టారు. మొదట NFT Millionarie పేరుతో ట్విట్టర్ ఖాతాను మార్చేయగా.. మళ్లీ YSR Congress Party గా మార్చారు. లోకేషన్….

వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది బడ్జెట్‌ను సమర్పించబోతున్న సందర్భంగా అన్నదాతలకు గుడ్‌న్యూస్ అందనుందని నిపుణులు చెబుతున్నారు. రైతుల ఆదాయానికి సంబంధించి భారీ ప్రకటన వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా….

AAPకు అరుదైన గుర్తింపు

దేశ రాజధాని ఢిల్లీని వరుసగా మూడోసారి ఏలుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ క్రమంగా దేశమంతా విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఢిల్లీ తరువాత పంజాబ్ రాష్ట్ర పగ్గాలు దక్కించుకున్న ఆ పార్టీకు ఇప్పుడు నేషనల్ స్టేటస్ లభించింది. ఆ వివరాలు మీ కోసం……

POWER STAR పవన్‌పై వైసీపీ నేత సెటైర్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఓవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటునే సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్‌లో హరిహర వీరమల్లు మూవీ సెట్స్‌పై ఉంది. ఈ సినిమా కోసం పవన్ మళ్లీ తనలోని మార్షల్ ఆర్ట్స్ స్కిల్‌కు పదును పెడుతున్నారు…..