యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా….
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ ప్రమోషన్స్ కోసం యుఎస్ వెళ్లాడు. అక్కడి ఫాన్స్ తో మీట్ అయిన ఎన్టీఆర్ వాళ్లకి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఇచ్చాడు. ఈ ఫాన్స్ మీట్ లో ఎన్టీఆర్ “రక్తసంబంధం కన్నా….
ఒక సినిమా కొంతమందికి నచ్చుతుంది.. కొంతమందికి నచ్చదు. ఆ సినిమాలో నచ్చిన పాయింట్స్ ను చూసేవారు కొంతమంది అయితే.. నెగెటివ్ పాయింట్స్ ను మాత్రమే ఏరికోరి వెతికి వాటపై కామెంట్స్ చేస్తూ ఉంటారు. సినిమా ఒక ఎంటర్ టైనర్. నచ్చింది.. నచ్చలేదు….
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ షూటింగ్లో ప్రమాదానికి గురయ్యారు. ప్రాజెక్ట్ కె షూటింగ్ సెట్ లో చిన్న ప్రమాదం జరగడంతో తనతోపాటు మరికొద్ది మంది యూనిట్ సభ్యులు గాయపడ్డారని.. ప్రస్తుతం తాను విశ్రాంతి తీసుకుంటుండగా.. మిగతా వారికి చికిత్స అందిస్తున్నారని అన్నారు….
ఎనిమిదేళ్ల వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని హీరోయిన్.. బీజేపి నాయకురాలు ఖుష్బూ సంచలన కామెంట్స్ చేశారు. చిన్న వయసులోనే తన తండ్రి తనను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని.. తనను గాయపరిచి.. చిత్రహింసలు పెట్టేవాడని చెప్పారు. అబ్బాయైనా, అమ్మాయైనా బాల్యంలో….
నవీన్ హత్య కేసులో ప్రియురాలు పేరు చేర్చారు పోలీసులు. హత్య అనంతరం ప్రియురాలికి నవీన్ డెడ్ బాడీ ఫోటోలు వాట్సాప్లో పంపాడు హరిహర కృష్ణ. పోలీసులు కస్టడీలో యువతి పేరు చెప్పడంతో పాటు ఈ వివరాలు వెల్లడించాడు హరి హర కృష్ణ…..
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ ప్రాంతానికి చెందిన సాత్విక్(16) నార్సింగ్లోని శ్రీచైతన్య కాలేజీ క్లాస్ రూమ్లోనే ఆత్మహత్య చేసుకోవడం.. తన సూసైడ్కు కాలేజీ యాజమాన్యమే కారణమని నోట్ రాయడం ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఘటనతో రాష్ట్ర విద్యా….
ప్రస్తుతం ఏ ఇంటి తలుపు తట్టినా ఎవరో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. అదే పనిగా దగ్గు.. తోడుగా శ్వాసకోశ సమస్యలు.. జ్వరం. దీనికి దేశవ్యాప్తంగా పంజా విసురుతోన్న ఇన్ఫ్లుయెంజానే కారణం. కొవిడ్ వైరస్తో సుదీర్ఘ పోరాటం జరిపి ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా……
మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వయంకృషితో పైకి వచ్చిన హీరోగా మెగాస్టార్ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. ఇప్పటికే మెగాస్టార్ 154 సినిమాలు చేసి ఆకట్టుకున్నారు. చిరంజీవి ఎంతో మంది హీరోయిన్స్ తో నటించి….
భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్ను DRDO రూపొందించింది. అరేబియా….
నానో లిక్విడ్ డీఏపీ(డై అమ్మోనియం పాస్ఫేట్)కి ఆమోదం తెలపడం రైతుల జీవితాన్ని సులభతరం చేయడంలో కీలక ముందడుగని ప్రధానమంత్రి మోదీ చెప్పారు. నానో ద్రవీకృత డీఏపీను మార్కెట్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి….