Latest Posts

AP

CCC ఆర్డిటి వైద్య, విద్య సేవలు సెప్టెంబరు 30 వ తేదీ నుంచి మూతపడే సంకేతాలు…

# శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కొంతమంది ఎంపీలు ఎమ్మెల్యేలు చేసిన తీవ్రమైన ప్రయత్నం కూడా ప్రయత్నం కూడా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో నత్తనడకగా సాగుతున్న వ్యవహారం.   # అనేక స్వచ్ఛంద సంస్థలు సేవ్ ఆర్డిటి అంటూ….

బాలాపూర్ ల‌డ్డూకు రికార్డ్ ధ‌ర‌..! ఈసారి ఎంతంటే..?

హైదరాబాద్‌లోని బాలాపూర్ గణేష్ ఉత్సవం ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తుంద ప్రత్యేకించి దీని లడ్డూ వేలం కారణంగా.. 2025 సెప్టెంబర్ 6న జరిగిన ఈ వేలంలో బాలాపూర్ గణనాథుని లడ్డూ రూ.35 లక్షల రికార్డు ధరకు లింగాల దశరథ్ గౌడ్….

AP

ఈ నెల 18 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. జగన్ అసెంబ్లీకి వస్తారా..?

ఏపీ రాజధాని అమరావతి వెలగపూడిలో మరోసారి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ఆదేశాల ప్రకారం, 16 వ ఆంధ్రప్రదేశ్ శాసనసభ నాలుగో సమావేశం సెప్టెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ హాలులో….

AP

తురకపాలెం మరణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష..! అధికారులకు కీలక ఆదేశాలు జారీ..

ఏపీలోని గుంటూరు జిల్లా తురకపాలెంలో గత కొన్ని రోజులుగా వరుసగా సంభవిస్తున్న అసాధారణ మరణాలు గ్రామస్థులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితిపై సీఎం చంద్రబాబు .. స్పందించి అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గ్రామంలో పరిస్థితి సాధారణ….

కవితపై తెలంగాణ జాగృతి నేత రాజారాం యాదవ్ తీవ్ర ఆగ్రహం..

తెలంగాణ జాగృతి నాయకుడు రాజారాం యాదవ్ సంస్థ అధ్యక్షురాలు కవితపై సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ఆమె చేస్తున్న వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీలకు లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నాయని తీవ్రంగా విమర్శించారు…..

రెండు ఓటరు కార్డులు కలిగి ఉండడం నేరం..: కేంద్ర ఎన్నికల సంఘం..

దేశవ్యాప్తంగా ఓటర్లకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఒక కీలకమైన హెచ్చరిక జారీ చేసింది. ఒక వ్యక్తి పేరు మీద ఒకటి కంటే ఎక్కువ ఓటర్ గుర్తింపు కార్డులు ఉండటం తీవ్రమైన నేరమని, అలాంటి వాటిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం….

కామారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే..!

తాను జనంలో ఒకడిని, జనంలో మనిషిని అని చెబుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాజాగా కామారెడ్డి జిల్లాలో సీఎం రేవండ్ రెడ్డి పర్యటన ఇలాగే జరిగింది. ముఖ్యమంత్రి అనే హంగు ఆర్భాటాలు లేవు. దూరం నుంచి కనపడి చేయి ఊపడం, హై….

AP

గిరిజనులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త..! ఇకపై పెద్ద గ్యాస్ సిలిండర్లు

ఏపీ ప్రభుత్వం గిరిజనులకు పెద్ద ఊరట ఇచ్చింది. కొండ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన కుటుంబాలకు ఇకపై చిన్న సిలిండర్ల బదులు పెద్ద గ్యాస్ సిలిండర్లు అందించబోతుంది. ఇప్పటివరకు 5 కిలోల ఎల్పీజీ సిలిండర్ వాడుతున్న కుటుంబాలకు, ఇప్పుడు 14.2….

AP

ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ భారీ గుడ్ న్యూస్..! 25 లక్షల వరకు ఉచితంగా వైద్య సేవలు..

ఏపీ ప్రజలకు శుభవార్త చెప్పింది చంద్రబాబు ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు సరికొత్త ఆరోగ్య విధానం తీసుకొచ్చింది. ప్రతి కుటుంబం ఏడాదికి రూ.25 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు అందించే యూనివర్సల్ ఆరోగ్యం స్కీమ్‌కి గ్రీన్….

సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ 2.0..! తగ్గనున్నవవి ఇవే..!

దేశంలోని పరోక్ష పన్నుల విధానంలో పెను మార్పులకు జీఎస్టీ కౌన్సిల్ శ్రీకారం చుట్టింది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట కల్పిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఉన్న బహుళ పన్ను శ్లాబుల స్థానంలో ప్రధానంగా 5 శాతం, 18 శాతం….