Latest Posts

AP

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు..

ఏపీలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొననుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) కసరత్తు ప్రారంభించింది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం సమీపిస్తుండటంతో ఎన్నికల సన్నాహకాలు వెంటనే మొదలుపెట్టాలని కోరుతూ రాష్ట్ర ఎన్నికల….

AP

వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా..

వైసీపీ ఎంపీ పి.వి. మిథున్‌రెడ్డి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయాలన్న ఉద్దేశంతో దాఖలు చేసిన మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక వాదనలు జరిగాయి. ఇరు పక్షాల వాదనలు ముగియగా, న్యాయాధికారి భాస్కరరావు తీర్పును ఈ నెల 6కు….

కల్వకుంట్ల కుటుంబం కాలం చెల్లిన నోట్ల లాంటోళ్లని సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్రంలో కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకునే పరిస్థితి ఉందని సీఎం రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. చేసిన పాపాలు ఎక్కడికి పోవని.. అనుభవించి తీరాల్సిందేనని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ల, వీళ్ల వెనక తానేందుకు ఉంటానని మండిపడ్డారు. తాను ఉండేది తెలంగాణ….

ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్..! ప్రజాశాంతి పార్టీలో చేరండి అని పిలుపు….

ఎమ్మెల్సీ కవితకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ప్రకటించారు. కవితను ప్రజాశాంతి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు కేఏ పాల్. బీసీల కోసం పోరాటం చేస్తున్న కవిత తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఎమ్మెల్సీ కవిత….

విదేశీయులపై కేంద్రం కఠిన వైఖరి.. నేర చరిత్ర ఉంటే దేశంలోకి నో ఎంట్రీ..!

దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో గతంలో నేరాలకు పాల్పడి, దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న విదేశీయులు తిరిగి దేశంలోకి ప్రవేశించకుండా కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు స్పష్టమైన ఆదేశాలు….

AP

అసెంబ్లీకి వస్తాం కానీ.. బాబు సవాల్ కు సజ్జల కండిషన్..!

ఏపీలో కూటమి సర్కార్ ఇప్పటికే ఏడాది పాలన పూర్తి చేసుకుంది. గత ఏడాది కాలంలో సంక్షేమ పథకాల విషయంలో వెనుకబడిందన్న విమర్శలకు చెక్ పెట్టేలా చంద్రబాబు వరుస పథకాల జాతరకు తెరలేపారు. అయితే ఇందులో అర్హుల్ని పక్కనబెట్టేస్తున్నారంటూ వైసీపీ విమర్శలకు దిగుతోంది…..

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు.. ప్రత్యేక జీవో జారీకి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!

రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు (బీసీ) 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. శాసనసభ ఆమోదించిన బిల్లుకు గవర్నర్ నుంచి ఆమోదం లభించడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రత్యేకంగా ప్రభుత్వ ఉత్తర్వులు (జీవో)….

అవినీతిపరులకు బీజేపీలో చోటులేదు.. కవిత చేరికపై రాంచందర్‌రావు కీలక వ్యాఖ్యలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను భారతీయ జనతా పార్టీలో చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తమ పార్టీలో ఎలాంటి స్థానం ఉండబోదని ఆయన తేల్చిచెప్పారు. కవితను పార్టీ నుంచి….

AP

అమరావతిలో జరుగుతున్న నిర్మాణాలపై మంత్రి నారాయణ కీలక ప్రకటన..!

అమరావతిలో జరుగుతున్న రాజధాని నిర్మాణాలపై మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. సీఆర్డీఏ భవన నిర్మాణ పనులు ఈ నెలాఖరుకు పూర్తవుతాయని, మూడేళ్లలో తొలిదశ అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.   మంత్రి నారాయణ అమరావతి….

భారత్‌లో తొలి స్వదేశీ మైక్రోచిప్… ఏమిటీ ‘విక్రమ్ 3201’..?

సాంకేతిక రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో భారీ ముందడుగు వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ‘విక్రమ్ 3201’ అనే 32-బిట్ మైక్రోప్రాసెసర్‌ను మంగళవారం ఆవిష్కరించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య….