Latest Posts

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. సరికొత్త సూపర్ లగ్జరీ బస్సులు..

ప్రయాణికులకు వేగంగా సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తోన్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్దతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత….

AP

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ గుడ్‌న్యూస్

ఎస్ఐ, కానిస్టేబుల్‌ అభ్యర్థులకు సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడ్‌న్యూస్ చెప్పారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు వయో పరిమితిని రెండేళ్లపాటు పెంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నిర్ణయంతో చాలామంది ఈ ఉద్యోగాల కోసం పోటీపడేందుకు అవకాశం లభిస్తుంది. పలు పోలీసు ఉద్యోగాల….

గుజరాత్ టైటాన్స్ జట్టు రూ.4.4 కోట్లకు జోషువాను సొంతం

ఐపీఎల్ 2023 కోసం జరుగుతున్న వేలంలో ఫ్రాంఛైజీలన్నీ ఆటగాళ్ల కోసం తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఆటగాళ్లను కొనుగోళ్లు దాదాపు ముగియడంతో అన్ క్యాప్డ్, సీనియర్ ఆటగాళ్ల కోసం చూస్తున్నారు. ఈ వేలంలో ఓ ఆటగాడు చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో….

AP

కాపుల రిజర్వేషన్ : అడ్డంగా బుక్కైన జగన్..

కాపుల రిజర్వేషన్ అమలు విషయంలో జగన్ అడ్డంగా దొరికిపోయారా? చంద్రబాబు ఇచ్చిన 5 శాతం రిజర్వేషన్లు తప్పకుండా అమలుచేయాల్సిందేనా? మూడున్నరేళ్లుగా తప్పించుకున్నా…ఇక అమలుచేయక తప్పదా? కాపులకు 5 శాతం ఈబీసీ రిజర్వేషన్లు కల్పించడం సహేతుకమేనన్న కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో ఇప్పుడు జగన్….

AP

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు

నేడు మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు..సోషల్ మీడియా లో కూడా ఎన్నడూ లేని విధంగా లక్షల సంఖ్యలో పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆయనకీ….

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం

కోవిడ్ మహమ్మారి మరోసారి ప్రకోపం చూపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వివిధ రాష్ట్ర ప్రభుత్వాల్ని అలర్ట్ చేసింది. ఆ వివరాలు మీ కోసం.. ప్రపంచంలో కరోనా వైరస్ కేసులు పెరగడం ఆందోళన కల్గిస్తోంది…..

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు

బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా కౌంటర్లు ఇచ్చుకుంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో కవిత పేరు 28 సార్లు ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన పేపర్ క్లిప్‌ను రాజగోపాల్….

కరోనా భయంతో మూడేళ్లుగా గదిలో దాక్కున్న తల్లీకూతుళ్లు..

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు మరోసారి పెరుగుతున్నాయి. చైనాలో కరోనా సునామీ కనిపిస్తోంది. నెట్టింట వైరల్ వీడియోలో వీధుల్లో మృతదేహాల కుప్పలు కనిపిస్తున్నాయి. మన దేశంలో కోవిడ్ కేసులు తక్కువగా ఉన్నా.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సమావేశాన్ని నిర్వహించింది. ఇదిలా ఉంటే……

టీమిండియాకు మరో షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం

బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. గురువారం (డిసెంబర్‌ 22) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ టెస్ట్‌కు ఇప్పటికే రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా….

దేశంలోకి ప్రవేశించిన కొత్త కరోనా వేరియంట్..

కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. దీంతో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 2020 డిసెంబర్ లో ప్రపంచాన్ని వణికించేందుకు ఆవిర్భవించిన వైరస్ మానవాళిని ఎంతో భయానికి గురి చేసింది. అన్ని దేశాలు దాని ప్రభావానికి గురయ్యాయి. మొదటి నుంచి….